జి.వి.మావలాంకర్
భారతీయ రాజకీయవేత్త
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
గణేశ్ వాసుదేవ్ మావలాంకర్ లేదా గణేశ్ వసుదేవ్ మవళంకర్ (1888 నవంబరు 27- 1956 ఫిబ్రవరి 27) ప్రజాదరణ పేరు దాదాసాహెబ్ , ఒక స్వాతంత్ర్య సమర యోధుడు, కేంద్ర రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా 1946 నుండి 1947 వరకు వున్నాడు. స్వతంత్ర భారత లోకసభ మొదటి స్పీకరు. ఇతడి కుమారుడు పురుషోత్తమ మావలాంకర్ ఆ తరువాత లోకసభ సభ్యుడిగా గుజరాత్ నుండి ఎన్నికయ్యాడు.
గణేశ్ వాసుదేవ్ మావలాంకర్ | |||
![]() జి.వి.మావళంకర్ | |||
1st లోకసభ స్పీకరు
| |||
పదవీ కాలం 1952 మే 12 – 1956 ఫిబ్రవరి 27 | |||
ముందు | లేరు | ||
---|---|---|---|
తరువాత | ఎం.ఎ.అయ్యంగార్ | ||
నియోజకవర్గం | అహమ్మదాబాదు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1888 నవంబరు 27, బరోడా | ||
మరణం | ఫిబ్రవరి 27, 1956 అహ్మదాబాదు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జాతీయ కాంగ్రెస్ | ||
మతం | హిందూ | ||
జూలై 5, 2009నాటికి |