టైగర్ నాగేశ్వరరావు

టైగర్‌ నాగేశ్వరరావు 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. రవితేజ, నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో 2022 ఏప్రిల్ 3న ప్రారంభమైంది.[1]

టైగర్ నాగేశ్వరరావు
టైగర్‌ నాగేశ్వరరావు 2022.jpg
దర్శకత్వంవంశీకృష్ణ నాయుడు
రచనవంశీకృష్ణ నాయుడు
శ్రీకాంత్ విస్సా (డైలాగ్స్)
నిర్మాతఅభిషేక్ అగర్వాల్
నటవర్గం
ఛాయాగ్రహణంమది ఐ.ఎస్.సి
సంగీతంజి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థ
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్50 కోట్లు

నటీనటులుసవరించు

మూలాలుసవరించు

  1. Namasthe Telangana (3 April 2022). "'టైగర్‌ నాగేశ్వరరావు' ప్రారంభం". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
  2. Andhra Jyothy (31 March 2022). "'టైగర్ నాగేశ్వరరావు': హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్ చెల్లెలు" (in ఇంగ్లీష్). Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
  3. Andhra Jyothy (1 April 2022). "'టైగర్‌' కోసం మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ." (in ఇంగ్లీష్). Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.