తాళ్ళూరి రామానుజస్వామి

తాళ్ళూరి రామానుజస్వామి 1920 ప్రాంతాలలో ఖమ్మం జిల్లాలో జన్మించాడు. హీరాలాల్ మోరియా, కవిరాజ మూర్తి, దాశరథి కృష్ణమాచార్య, డి.రామలింగం, జమలాపురం కేశవరావు మొదలైన మిత్రుల ప్రభావంతో సాహిత్య, రాజకీయ రంగాలలో పనిచేశాడు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున సారథి[1] అనే పత్రికను విజయవాడ నుండి స్వీయ సంపాదకత్వంలో నడిపాడు.[2]

రచనలు మార్చు

  1. సంపెంగ తోట (కథల సంపుటి)
  2. కొత్తమార్గాలు[3]
  3. భిక్షిణులు[4]

మూలాలు మార్చు

  1. "జీవనయానం | Dr Dasaradhi Rangacharya". www.teluguone.com. Retrieved 2020-09-12.
  2. సంగిశెట్టి శ్రీనివాస్ (2005). తొలినాటి కతలు. హైదరాబాద్: ముదిగంటి సుజాతారెడ్డి. p. xxxviii.
  3. తాళ్ళూరి రామానుజస్వామి (1951-01-12). "కొత్తమార్గాలు". తెలుగు స్వతంత్ర. 30–34. Retrieved 4 April 2015.[permanent dead link]
  4. తాళ్లూరి రామానుజస్వామి (2005). తొలినాటి కతలు. హైదరాబాదు: ముదిగంటి సుజాతారెడ్డి. pp. 148–153.