దేచవరం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

దేచవరము, పల్నాడు జిల్లా, నకరికల్లు మండలంలోని రెవెన్యూయేతర గ్రామం.

దేచవరం
—  రెవిన్యూయేతర గ్రామం  —
దేచవరం is located in Andhra Pradesh
దేచవరం
దేచవరం
అక్షాంశరేఖాంశాలు: 16°18′55″N 79°59′06″E / 16.315254°N 79.985009°E / 16.315254; 79.985009
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం నకరికల్లు
ప్రభుత్వం
 - సర్పంచి బండారు వెంకటేశ్వర్లును
పిన్ కోడ్ 522603
ఎస్.టి.డి కోడ్

సమీప గ్రామాలు మార్చు

ఈ ఊరికి దగ్గరగా రూపెనగుంట్ల, కండ్లగుంట, చల్లగుండ్ల, చీమలమర్రి గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు మార్చు

ఆదర్శ పాఠశాల మార్చు

ఇది మండలంలోనే ఏకైక ఆదర్శ పాఠశాల. ఇంకా గ్రామములో

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

పశు వైద్యశాల.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

గ్రామ పంచాయతీ మార్చు

  • ఈ గ్రామ జనాభా=4,252. ఓటర్లు=3,089.

ఒకప్పుడు ఫాక్షన్ గ్రామంగా ఉన్న దేచవరం గ్రామం, 20 ఏళ్ళుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచి అభ్యర్థికి పట్టం గడుతూ, గ్రామ ప్రత్యేకతను చాటుచున్నది. 1995 నుండి గ్రామంలో సర్పంచులను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. 1995 నుండి భవనం కోటేశ్వరమ్మ, గంగినేని రోశమ్మ, పెద్దింటి మార్కులు సర్పంచులుగా పనిచేశారు. ఈ గ్రామం అన్ని గ్రామాలకంటే అభివృద్ధిపథంలో అగ్రగామిగా నిలిచింది. కోట్లాది రూపాయలతో గ్రామంలో 80% సిమెంటు రహదారులు నిర్మించారు. గ్రామానికి నాలుగు వైపులా తారు రోడ్లున్నవి. గతంలో రెండు సార్లు ఈ గ్రామం నిర్మల్ పురస్కారానికి అర్హత సాధించింది.

2013 జూలై ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బీ.టెక్. చదివిన బండారు వెంకటేశ్వర్లును, గ్రామస్తులంతా కలిసి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. [1]

భూమి వినియోగం మార్చు

వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి:

సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి:

నికరంగా విత్తిన భూమి:

నీటి సౌకర్యం లేని భూమి:

వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి:

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

బావులు/బోరు బావులు: చెరువులు: 131 హెక్టార్లు

ప్రథానవృత్తులు మార్చు

ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు మార్చు

శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయo మార్చు

ఈ ఆలయ జీర్ణోద్ధరణ, పునహ్ ప్రతిష్ఠా మహోత్సవం, 2014,మార్చి-3 సోమవారం నాడు, అంగరంగ వైభవంగా జరిగింది. 200 సంవత్సరం చరిత్ర కలిగిన ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. 2014, మార్చి-3న, ఉదయం 11-16 గంటలకు వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికి, స్వామి వార్ల విగ్రహాలు, నూతన ధ్వజ, విమాన శిఖరం, భ్రమరాంబా దేవి, లక్ష్మీ గణపతి, కుమారస్వామి, జంట నాగేంద్ర స్వామి, కాలభైరవుడు, నవ గ్రహాలు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, ద్వారపాలకుల విగ్రహాలను వేద మంత్రాలు, భక్తుల కరతాళ ధ్వనుల మధ్య ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. గ్రామంలో వినాయకుని, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలో జీవ ధ్వజ ప్రతిష్ఠలను వేద పండితులు నిర్వహించారు.

గ్రామ విశేషాలు మార్చు

ఈ ఊరిలో శ్రీరామనవమి కన్నుల పండుగగా జరుపుకొంటారు.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=దేచవరం&oldid=3579957" నుండి వెలికితీశారు