పసుపుల, కర్నూలు జిల్లా, కర్నూలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..

పసుపుల
—  రెవెన్యూయేతర గ్రామం  —
పసుపుల is located in Andhra Pradesh
పసుపుల
పసుపుల
అక్షాంశరేఖాంశాలు: 15°46′25″N 78°04′20″E / 15.773489°N 78.072325°E / 15.773489; 78.072325
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం కర్నూలు
ప్రభుత్వం
 - సర్పంచి బోగ్గుల రాజు
జనాభా (2001)
 - మొత్తం 4,332
 - పురుషుల సంఖ్య 2,496
 - స్త్రీల సంఖ్య 1,836
 - గృహాల సంఖ్య 741
పిన్ కోడ్ 518004
ఎస్.టి.డి కోడ్ 08518

గ్రామప్రముఖులు మార్చు

మాజీ శాసన సభ్యులు కందుల రాంరెడ్డి సొంత ఊరు.

విశేషాలు మార్చు

ఈ ఊరిలో మట్టి రంగు పసుపుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన రాయలసీమ విశ్వవిద్యాలయం ఈ గ్రామంలోనే ఉంది.

మూలాలు మార్చు