ప్రతిజ్ఞ (1953 సినిమా)

ప్రతిజ్ఞ 1953 నవంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. రోహిణి పిలిమ్స్ బ్యానర్ కింద హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వై.ఆర్.స్వామి దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజనాల, గుమ్మడి వెంకటేశ్వరరావులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.ఏ.కళ్యాణ రామన్ సంగీతాన్నందించాడు.[1]

ప్రతిజ్ఞ
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.ఆర్.స్వామి
నిర్మాణం హెచ్.ఎమ్.రెడ్డి
తారాగణం సావిత్రి,
కాంతారావు,
రాజనాల,
గుమ్మడి,
రమణారెడ్డి,
సుదర్శన్,
గిరిజ
నిర్మాణ సంస్థ రోహిణి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • నిర్మాత:హెచ్.ఎం.రెడ్డి
  • ఛాయగ్రహణం:డి.లక్ష్మీనారాయణ
  • ఎడిటర్: ఎస్.పి.ఎన్.కృష్ణ
  • స్వరకర్త: టి.ఎ.కళ్యాణరామన్
  • సంభాషణలు:మల్లాది కృష్ణశర్మ
  • కళాదర్శకుడు: ఎల్.వి.మండ్రే
  • నృత్య దర్శకుడు:ఎ.కె.ఛోప్రా,వెంపటి

మూలాలు మార్చు

  1. "Prathignya (1953)". Indiancine.ma. Retrieved 2021-03-31.

బాహ్య లంకెలు మార్చు