కపిలవాయి లింగమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →మూలాలు |
telugu velugu reference ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 17:
}}
'''[[కపిలవాయి లింగమూర్తి]]''' ([[మార్చి 31]], [[1928]]-[[నవంబర్ 6]], [[2018]]) [[పాలమూరు జిల్లా]]కు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు.<ref name="teluguvelugu">{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201812/magazine.html#/36|title=మనకాలపు మెకంజీ|date=December 2018|accessdate=7 January 2019|website=Ramoji Foundation|last=రమేష్ బాబు|first=హెచ్}}</ref> జానపద సాహిత్యం, పాలమూరు జిల్లా లోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశాడు. 70 కి పైగా పుస్తకాలు రచించాడు. ఈయనకు ''కవి కేసరి'' అనే బిరుదు ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు అందుకున్న తొలివ్యక్తి కపిలవాయి లింగమూర్తి.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=660806|title=కపిలవాయి లింగమూర్తి ఇకలేరు|date=2018-11-07|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి}}</ref>
==జీవిత సంగ్రహం==
పంక్తి 58:
== సన్మానాలు ==
కపిలవాయి లింగమూర్తికి సాహిత్య రంగంలో చేసిన విశేషకృషికి గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాలలో సన్మానాలు జరిగాయి. [[1983]]లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి [[నందమూరి తారక రామారావు]] వీరిని సన్మానించారు. తరువాత [[నారా చంద్రబాబు నాయుడు]], [[వై.యస్. రాజశేఖరరెడ్డి]]లు ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలోనూ వారిచే సన్మానాలు పొందారు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు,
== కపిలవాయిపై డాక్యుమెంటరీ ==
|