వేటూరి ప్రభాకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
| portaldisp =
}}
'''[[వేటూరి ప్రభాకరశాస్త్రి]]''', ([[ఫిబ్రవరి 7]], [[1888]] - [[ఆగష్టు 29]], [[1950]]) [[తెలుగు]] కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, [[రచయిత]], విమర్శకుడు, రేడియో [[నాటక రచయిత]] మరియు తెలుగు, సంస్కృత పండితుడు.<ref>తెలుగు వైతాళికులు రెండవ భాగములో వేటూరి ప్రభాకరశాస్త్రిపై ఎన్.సచ్చిదానందం రాసిన వ్యాసం (పేజి.87-104) (ఆంధ్ర ప్రదేశ సాహిత్య అకాడమీ ప్రచురణ.1977)</ref> చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము ''నాగబు'' అని కనుగొన్నది ఈయనే. సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వంటి వ్యక్తి ప్రపంచ సాహితీ చరిత్రకు ప్రకాశము వంటి వారు. ఆయన వట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి [[అక్షరాలు]] మోసిన కూలీ! ఆయన వట్టి [[రచయిత]] కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు. ఈయన తెలుగుభారతీ సంతానములో చిరస్మరణీయులు, తెలుగువారికి ప్రాతఃస్మరణీయులు.
 
==జీవిత విశేషాలు==