2011: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
* [[సెప్టెంబరు 21]]: [[తుమ్మల వేణుగోపాలరావు]]. విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
* [[అక్టోబరు 14]]: [[జాలాది రాజారావు]], తెలుగు రచయిత. (జ.1932)
* [[అక్టోబరు 20]]: [[అమరపు సత్యనారాయణ]], నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937)
* [[అక్టోబరు 28]]: [[దూసి బెనర్జీ భాగవతార్]], బెనర్జీవృత్తి గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రసిద్ధ హరికథ కళాకారుడు, రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు.
* [[అక్టోబరు 30]]: [[ఎన్.రాజేశ్వర్ రెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (జ.1956)
"https://te.wikipedia.org/wiki/2011" నుండి వెలికితీశారు