పురాణాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: వర్గం:హిందూ గ్రంధాలు → వర్గం:హిందూ గ్రంథాలు, typos fixed: బడినది. → బడింది. (4), ఉన్నది. → ఉంది. (2), చ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[File:Ashta-Matrika.jpg|thumb|300px|ప్రముఖ ఎనిమిది [[విగ్రహాలు]]తో యుద్ధంలో రాక్షసుడు [[రక్తబీజుడు]] నకు వ్యతిరేకంగా దేవత [[దుర్గ]], [[మార్కండేయ పురాణము]] లోని [[దేవి మహాత్మ్యం]] నందలిలోని చిత్రం.]]
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన [[వ్యాసుడు|వ్యాసమహర్షి]] రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు [[నైమిశారణ్యం]]లో [[శౌనక మహర్షి|శౌనకుడు]] మొదలైన మహా మునులు [[దీర్ఘ సత్రయాగం]] చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన [[రోమహర్షణమహర్షి|రోమహర్షణుడు]] కుమారుడైన [[సూతుడు|సూత మహర్షి]] ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లోయుగంలో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
 
== పురాణ వాఙ్మయం ఆవిర్భావం ==
[[File:Bhagavatapurana.jpg|thumb|300px|[[భాగవత పురాణము]] ఆధారంగా [[వరాహ అవతారము]] యొక్క ఒక ఉదాహరణ]]
"పురాణ" శబ్దానికి "పూర్వ కాల కథా విశేషం" అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. [[శతపథ బ్రాహ్మణం]], [[బృహదారణ్యకోపనిషత్తు]], [[గోపథ బ్రాహ్మణం]] వంటి గ్రంధాలలోగ్రంథాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరామ వేళలలో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కథాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది.<ref name="elhcuri">శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి శేషగిరిరావు</ref>
 
వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతాగ్రంథజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును<ref name="elhcuri"/>.
 
;ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక
పంక్తి 40:
== పురాణాల విభజన ==
===పురాణాల పేర్లు చెప్పే శ్లోకం===
[[సత్రయాగం]] జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ [[సూతుడు]] ఋషులకు చెప్పిన శ్లోకం. [[భాగవత పురాణము]] [[ప్రధమ స్కందము]] లో చెప్పబడింది.
<poem>
:మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
పంక్తి 52:
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
* అ -- అగ్ని పురాణం
* నా -- నారదనా—నారద పురాణం
* పద్ -- పద్మపద్—పద్మ పురాణం
* లిం -- లింగ పురాణం
*గా -- గరుడ పురాణం
* కూ -- కూర్మ పురాణం
* స్క -- స్కందస్క—స్కంద పురాణం
 
=== అష్టాదశ పురాణములలో శ్లోకాలు <ref>శ్లోకాల సంఖ్య వివిధ గ్రంధాలలో తేడాగా ఉంది. వాడ్రేవు శేషగిరిరావు రచన "అష్టఅదశ పురాణములు"లో ఇచ్చిన సంఖ్య (ఇతర సంఖ్యలో భిన్నంగా ఉంటే గనుక) బ్రాకెట్లలో ఉంచబడింది.</ref>===
# [[బ్రహ్మ పురాణం]] - బ్రహ్మదేవుడు మరీచికి బోధించినదిబోధించింది. 10,000 శ్లోకములు కలది.
# [[పద్మ పురాణము]] - బ్రహ్మదేవునిచే చెప్పబడినదిచెప్పబడింది. 55,000 శ్లోకములు కలది.
# [[విష్ణు పురాణం]] - పరాశరుని రచన. దీనిలో 63,000 శ్లోకములు ఉన్నాయి.
# [[శివ పురాణం]] - వాయుదేవునిచే చెప్పబడినదిచెప్పబడింది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
# [[లింగ పురాణము]] - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నదిఉంది.
# [[గరుడ పురాణం]] - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
# [[నారద పురాణము]] - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
# [[భాగవత పురాణం]]- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినదిపరీక్షిత్తునకుపదేశించింది. 18,000 శ్లోకములు కలది.
# [[అగ్ని పురాణం]] - భృగుమహర్షిచే చెప్పబడినదిచెప్పబడింది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
# [[స్కంద పురాణం]] - కుమారస్వామిచే చెప్పబడినదిచెప్పబడింది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
# [[భవిష్య పురాణం]] లేదా [[భవిష్యోత్తర పురాణం]] - శతానీకుడు సుమంతునకు బోధించినదిబోధించింది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
# [[బ్రహ్మవైవర్త పురాణం]] - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినదిఉపదేశించింది. 18,000 (12,000) శ్లోకములు కలది.
# [[మార్కండేయ పురాణం]] - [[ధర్మపక్షులు|పక్షులు]] క్రోష్టి (జైమిని) కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నదిఉంది.
# [[వామన పురాణము]] - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
# [[వరాహ పురాణం]] - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినదిఉపదేశించింది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
# [[మత్స్య పురాణము|మత్స్య పురాణం]] - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
# [[కూర్మ పురాణము|కూర్మ పురాణం]] - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
పంక్తి 103:
| [[అగ్ని పురాణం|అగ్ని]] || 15,400 శ్లోకములు || వాస్తు శాస్త్రం, రత్నశాస్త్రం వివరాలను కలిగి ఉంది.
|-
| [[భాగవత పురాణం|భాగవత]] || 18,000 శ్లోకములు || విష్ణువు యొక్క పది అవతారాలు చెప్పడం, పురాణాలల్లో యొక్క అత్యంత ప్రసిద్ధి, ప్రముఖం అయినదిగా భావించింది.<ref>{{cite book|last=Thompson|first=Richard L.|title=The Cosmology of the Bhagavata Purana 'Mysteries of the Sacred Universe|url=http://books.google.com/books?id=3TZmDSr-1msC&pg=PA10|year=2007|publisher=Motilal Banarsidass Publishers|isbn=978-81-208-1919-1|page=10}}</ref><ref>{{Harvnb|Monier-Williams|1899|p=752}}, column 3, under the entry ''Bhagavata.''</ref> దీని పదవ, పొడవైనది అని చెప్పవచ్చు, [[కృష్ణుడు|కృష్ణ]] పనులు, వ్యాఖ్యానం, తన చిన్ననాటి దోపిడీలు పరిచయం, తరువాత అనేక భక్తి ఉద్యమాలు ఒక ప్రక్రియ ద్వారా విశదీకరించినదివిశదీకరించింది.<ref>{{Harvnb|Hardy|2001}}</ref>
|-
| [[బ్రహ్మ పురాణం|బ్రహ్మ]] || 10,000 శ్లోకములు || [[గోదావరి]], దాని ఉపనదులు వివరిస్తుంది..
|-
| [[బ్రహ్మాండ పురాణం|బ్రహ్మాండ]] || 12,000 శ్లోకములు || [[లలితా పంచాక్షరీ]], కొన్ని హిందువులు ప్రార్థనలు వర్ణించు ఒక వాచకం కలిపి ఉంది.
|-
| [[బ్రహ్మవైవర్త పురాణం|బ్రహ్మవైవర్త]] || 17,000 శ్లోకములు || కృష్ణ, వినాయకుడు దేవతలు,పూజించే మార్గాలను వివరిస్తుంది..
|-
| [[గరుడ పురాణం|గరుడ]] || 19,000 శ్లోకములు ||మరణం, దాని తర్వాత కార్యాలు వివరిస్తుంది.
|-
| [[హరివంశ పురాణం|హరివంశ]] || 16,000 శ్లోకములు || [[ఇతిహాసములు]] (పురాణ కవిత్వం) పరిగణించబడుతుంది.
|-
| [[కూర్మ పురాణం|కూర్మ]] || 17,000 శ్లోకములు || [[విష్ణువు]] యొక్క పది ప్రధాన [[అవతారము]]లు యొక్క రెండవది ఉంది.
|-
| [[లింగ పురాణం|లింగ]] || 11,000 శ్లోకములు || [[విశ్వం]] యొక్క లింగం వైభవం, [[శివుడు|శివ]] యొక్క చిహ్నం, మూలం వివరిస్తుంది. ఇది
లింగం గురించి అనేక కథలు ఉన్నాయి. ఇందులో [[విష్ణువు|విష్ణు]], [[బ్రహ్మ]] మధ్య వివాదం ఎలా అనివార్యమైంది, అలాగే ఎలా పరిష్కరించవచ్చు అనేది కూడా [[అగ్ని]] లింగం తెలియ జేస్తుంది.
|-
| [[మార్కండేయ పురాణం|మార్కండేయ]] || 09,000 శ్లోకములు || [[దేవి మహాత్మ్యం]], గుళ్ళల్లో [[పూజారులు]]/[[శాక్తేయులు]] మొదలగు వారి కోసం ఒక ముఖ్యమైన వాచకం, పొందుపరచబడింది.
|-
| [[మత్స్య పురాణం|మత్స్య]] || 14,000 శ్లోకములు || మత్స్యావతారము కథ, [[విష్ణువు]] యొక్క పది ప్రధాన అవతారాలుఅవతారాల యొక్క మొదటి [[అవతారములు|అవతారము]]. ఇది కూడా పలు రాజ వంశాల వారసత్వపు వివరాలను కలిగి ఉంది.<ref>{{cite book|last=Dalal|first=Roshen|title=Hinduism: An Alphabetical Guide|url=http://books.google.com/books?id=DH0vmD8ghdMC&pg=PA250|year=2011|publisher=Penguin Books India|isbn=978-0-14-341421-6|page=250}}</ref>
|-
| [[నారద పురాణం|నారద]] || 25,000 శ్లోకములు || [[వేదాలు]], [[వేదాంగాలు]] గొప్పతనం వర్ణిస్తుంది.
పంక్తి 131:
| [[శివ పురాణం|శివ]] || 24,000 శ్లోకములు || శివుడు, ఆయన గురించి ఇతర కథలు, పూజలు, శివ గొప్పతనం, గొప్పతనాన్ని వివరిస్తుంది.
|-
| [[స్కంద పురాణం|స్కంద]] || 81,100 శ్లోకములు ||స్కంధ (లేదా కార్తికేయ), [[శివుడు]] యొక్క కుమారుడు పుట్టిన వివరాలు వివరిస్తుంది. ఇది చాలా పొడవైన పురాణం., ఇందులో సంబంధిత పురాణములు, ఉపమానరీతిగా, కీర్తనలు, కథలు భారతదేశంలో తీర్థయాత్రా కేంద్రాలలో భౌగోళిక స్థానాలను కలిగిన ఒక అసాధారణమైన మరియు ఖచ్చితమైనకచ్చితమైన పుణ్యస్థల సూచికను కలిగి ఉంది. అనేక ఆచూకీ లభ్యం కాలేని సూక్తులను వాచకము రూపములో అందిస్తుంది.<ref name="wendy1">{{Harvnb|Doniger|1993|pp=59–83}}</ref>
|-
| [[వామన పురాణం|వామన]] || 10,000 శ్లోకములు || [[ఉత్తర భారతదేశం]] లో [[కురుక్షేత్రం]] చుట్టూ ప్రాంతాల్లో వాటిని వివరిస్తుంది.
|-
| [[వరాహ పురాణం|వరాహ]] || 24,000 శ్లోకములు || [[విష్ణువు|విష్ణు]] భక్తి ఆచారాలు, వివిధ రూపాలు ప్రార్థన వివరిస్తుంది. [[శివుడు]], [[దుర్గ]] యొక్క అనేక దృష్టాంతాలు కూడా కలిగి ఉంది.<ref>{{citation|last=Wilson|first=Horace H.|title=Works: ¬Vol. ¬6 : ¬The Vishṅu Purāṅa: a system of Hindu mythology and tradition ; 1|url=http://books.google.com/books?id=9Xo-AAAAcAAJ&pg=PR71|year=1864|publisher=Trübner|page=LXXI}}</ref>
|-
| [[వాయు పురాణం|వాయు]] || 24,000 శ్లోకములు || శివ పురాణం యొక్క మరో పేరు
పంక్తి 155:
|}<ref>{{Cite web |url=http://www.puranas.org/ |title=The Puranic Encyclopedia |website= |access-date=2015-01-18 |archive-url=https://web.archive.org/web/20141222021825/http://www.puranas.org/ |archive-date=2014-12-22 |url-status=dead }}</ref>
 
పద్మ పురాణంలో, ఉత్తర ఖండం నందుఖండంలో (236.18-21),<ref>{{cite book|last=Wilson|first=H. H.|authorlink=Horace Hayman Wilson|title=The Vishnu Purana: A system of Hindu mythology and tradition|url=http://books.google.com/books?id=DgMxAQAAMAAJ&pg=PR12|year=1840|publisher=Oriental Translation Fund|page=12}}</ref> దానికదే ఒక వైష్ణవ పురాణం, మూడు గుణాలలో లేదా లక్షణాలను అనుగుణంగా పురాణాల్లో వర్గీకరించింది; సత్యం, అభిమానం, ఉదాసీనత:
{| class="wikitable"
|-
పంక్తి 165:
|}
==వ్రాతప్రతులు==
[[File:Devimahatmya Sanskrit MS Nepal 11c.jpg|thumb|300px|11 వ శతాబ్ధానికి చెందిన నేపాలు తాళపత్ర వ్రాతప్రతుల సంస్కృత గ్రంధాలుగ్రంథాలు (మార్కండేయ పురాణం)]]
పురాణాల వ్రాతప్రతుల అధ్యయనం చాలా అస్థిరంగా ఉన్నందున సవాలుగా ఉంది.<ref name=ludorocher59m>Ludo Rocher (1986), The Puranas, Otto Harrassowitz Verlag, {{ISBN|978-3447025225}}, pages 59-67</ref><ref>Gregory Bailey (2003), The Study of Hinduism (Editor: Arvind Sharma), The University of South Carolina Press, {{ISBN|978-1570034497}}, pages 141-142</ref> ఇది మహాపురాణాలు, ఉపపురాణాలన్నింటికి వర్తిస్తుంది.<ref name=ludorocher59m/> పురాణగ్రంధాలు అధికంగా ముఖ్యంగా పాశ్చాత్య పండితుల ఉపయోగంలో ఉన్నాయి. "ఒక వ్రాతప్రతి ఆధారంగా లేదా యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన కొన్ని వ్రాతప్రతుల మీద ఆధారపడి ఉన్నాయి". అదే శీర్షికతో విభిన్నమైన లిఖిత ప్రతులు ఉన్నప్పటికీ. పురాణ వ్రాతప్రతుల ఉనికిని పండితులు చాలాకాలానికి ముందుగా గుర్తించారు. ఇవి "ముద్రిత ప్రతులకు చాలా భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది". ఇది ఏది ఖచ్చితమైనదోకచ్చితమైనదో అస్పష్టంగా ఉంది. యాదృచ్ఛికంగా లేదా చెర్రీపిక్డు ప్రింటెడు ప్రతుల నుండి తీసుకోబడిన తీర్మానాలు భౌగోళికంగా విశ్వజనీయమైనవి.<ref name=ludorocher59m/> అదే శీర్షిక పురాణ వ్రాతప్రతులలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. కానీ ప్రాంతీయ భాషలైన తమిళం, తెలుగు, బెంగాలీ, ఇతరులు ఎక్కువగా విస్మరించబడ్డాయి.
<ref name=ludorocher59m/>
 
పంక్తి 174:
మధ్యయుగ శతాబ్దాల నుండి కొత్తగా కనుగొన్న పురాణాల వ్రాతప్రతులు పండితుల దృష్టిని ఆకర్షించాయి. పురాణ సాహిత్యం కాలక్రమేణా నెమ్మదిగా పునర్నిర్మాణంలో అనేకమార్పులు సంభవించాయి. అలాగే అనేక అధ్యాయాలను ఆకస్మికంగా తొలగించడం కొత్త సమాచారంతో భర్తీ చేయడం వంటివి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పురాణాలు 11 వ శతాబ్దం లేదా 16 వ శతాబ్దానికి ముందు ఉన్న వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.<ref name=dominicifixvii/>
 
ఉదాహరణకు కొత్తగా కనుగొన్న నేపాలులోని స్కంద పురాణం తాటి-ఆకు వ్రాతప్రతి క్రీ.శ 810 నాటిది అయినప్పటికీ వలసరాజ్యాల కాలం నుండి దక్షిణ ఆసియాలో చెలామణి అవుతున్న స్కంద పురాణం సంస్కరణలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంది.<ref name=dominicifixvii>Dominic Goodall (2009), Parākhyatantram, Vol 98, Publications de l'Institut Français d'Indologie, {{ISBN|978-2855396422}}, pages xvi-xvii</ref><ref name="R Andriaensen 1994 pages 325-331">R Andriaensen et al (1994), Towards a critical edition of the Skandapurana, Indo-Iranian Journal, Vol. 37, pages 325-331</ref><ref name=dominicifixvii>Dominic Goodall (2009), Parākhyatantram, Vol 98, Publications de l'Institut Français d'Indologie, {{ISBN|978-2855396422}}, pages xvi-xvii</ref> మరో నాలుగు వ్రాతప్రతుల తదుపరి ఆవిష్కరణలు, పత్రం రెండుసార్లు పెద్ద పునర్ముద్రణల ద్వారా వెళ్ళిందని సూచిస్తుంది. మొదట 12 వ శతాబ్దానికి ముందు, 15 వ -16 వ శతాబ్దంలో సంభవించిన రెండవ పెద్ద మార్పు కారణాలు అస్పష్టంగా ఉన్నాయి.<ref name=kengoharimoto/> స్కంద పురాణం వ్రాతప్రతులు విభిన్న సంస్కరణలు కాలక్రమేణా "చిన్న" పునరావృత్తులు, అంతర్కాలుష్యంతో రచనలోని ఆలోచనల అవినీతిని సూచిస్తున్నాయి.<ref name=kengoharimoto>Kengo Harimoto (2004), in Origin and Growth of the Purāṇic Text Corpus (Editor: Hans Bakker), Motilal Banarsidass, {{ISBN|978-8120820494}}, pages 41-64</ref>
 
ప్రతి పురాణం కూర్పు తేదీ వివాదాస్పద సమస్యగా ఉందని రోచరు పేర్కొన్నాడు.{{Sfn|Rocher|1986|p=249}}{{Sfn|Gregory Bailey|2003|pp=139-141, 154-156}} ప్రతి పురాణ వ్రాతప్రతులు ఎంసైక్లోపీడియా శైలిలో ఉన్నాయని డిమ్మిటు, వాను బ్యూటెనెను పేర్కొన్నాడు. ఇవి ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరిచే వ్రాయబడ్డాయి అని నిర్ధారించడం కష్టం:{{Sfn|Dimmitt|van Buitenen|2012|p=5}}
పంక్తి 186:
1840 లో విష్ణు పురాణం సంస్కరణ ఒకటి ప్రారంభ ఆంగ్ల అనువాదాలలో ఒకటి ప్రచురించబడింది.<ref>HH Wilson (1840), [https://archive.org/stream/worksbylatehorace06wils#page/n5/mode/2up Vishnu Purana] Trubner and Co., Reprinted in 1864</ref> అదే వ్రాతప్రతులు విల్సను అనువాదం మన్మధ నాథుదత్తు చేత పునర్నిర్వచించబడి 1896 లో ప్రచురించబడింది.<ref>MN Dutt (1896), [https://archive.org/stream/Vishnupurana-English-MnDutt#page/n1/mode/2up Vishnupurana] Eylsium Press, Calcutta</ref> " ఆల్ ఇండియా కాశీరాజ్ ట్రస్టు " పురాణాల సంచికలను ప్రచురించింది.<ref>{{Harvnb|Mittal|2004|p=657}}</ref>
 
మారిదాసు పౌల్లే (మరియాదాసు పిళ్ళై) 1788 లో భగవత పురాణం తమిళ ప్రతుల నుండి ఒక ఫ్రెంచి అనువాదాన్ని ప్రచురించారు. ఇది ఐరోపాలో విస్తృతంగా పంపిణీ చేయబడింది. ఇది 18 వ శతాబ్దపు హిందూ సంస్కృతి, హిందూ మతం వలసరాజ్యాల కాలంలో చాలా మంది యూరోపియన్లకు పరిచయం అయ్యింది. 1795 లో అదే రచనను " లే భగవత" పేరుతో భిన్నమైన అనువాదాన్ని పాండిచేరి నుండి పౌల్లే తిరిగి ప్రచురించాడు.<ref>[[Jean Filliozat]] (1968), Tamil Studies in French Indology, in Tamil Studies Abroad, Xavier S Thani Nayagam, pages 1-14</ref> పౌలు అనువాదం నకలు పారిసులోని బిబ్లియోథెకు నేషనలు డి ఫ్రాంసులో భద్రపరచబడింది.
 
==ప్రభావం==
[[File:Bharathanatyam By Ranjitha.jpg|thumb|పురాణాలు హిందువుల పండుగలు, వివిధకళాలను ప్రభావితం చేసాయి.
<ref name=katherinezubko>Katherine Zubko (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press, {{ISBN|978-0231149983}}, pages 181-201</ref>]]
భారతీయ సాహిత్యం పురాణాల శైలి దేశంలోని సంస్కృతి విధ్యవిద్య అధ్యయన వేత్తలు, ముఖ్యంగా భారతీయ అధ్యయన వేత్తలు అత్యంతంగా ప్రభావితం చేసాయి.<ref name=gregbailey442/> "సంస్కృతి మిశ్రితం" లో ఆచారబద్ధమైన ఆచారాల నుండి వేదాంత తత్వశాస్త్రం వరకు, కల్పిత ఇతిహాసాల నుండి విభిన్న విశ్వాసాలను కలగలిపి సమగ్రపరచడం జరిగింది. వాస్తవిక చరిత్ర, వ్యక్తిగత ఆత్మపరిశీలన, యోగా నుండి సామాజిక వేడుకలు, ఉత్సవాలు, దేవాలయాల నుండి తీర్థయాత్ర వరకు, ఒక దేవుడి నుండి మరొక దేవునికి, దేవతల నుండి తంత్రానికి, పాత నుండి క్రొత్త వరకు కూడా ప్రభావం ప్రదర్శించాడు.<ref>Gregory Bailey (2003), The Study of Hinduism (Editor: Arvind Sharma), The University of South Carolina Press, {{ISBN|978-1570034497}}, pages 162-167</ref> ఈ అద్భుత బహిరంగ పాఠాలు కాలక్రమేణా సామాజికంగా కూర్చబడ్డాయి. ఇది గ్రెగు బెయిలీ, హిందూ సంస్కృతిని "క్రొత్త విషయాలను నిరంతరం చేరుస్తూనే పాతదాన్ని కాపాడుకోవడానికి" అనుమతించి ఉండవచ్చు. "అవి అవి గత 2,000 సంవత్సరాలలో సాంస్కృతిక అనుసరణ, పరివర్తన రికార్డులు"గా ఉన్నాయి.<ref name=gregbailey442>Greg Bailey (2001), Encyclopedia of Asian Philosophy (Editor: Oliver Leaman), Routledge, {{ISBN|978-0415172813}}, pages 442-443</ref>
 
పురాణ సాహిత్యం వివిధ భాషలతో వివిధ ఆర్థిక తరగతుల నుండి వివిధ రాజ్యాలు, సాంప్రదాయాలలో, ప్రజల వైవిధ్యత "సంస్కృతి, వసతి" ను ప్రభావితం చేసింది. సమకాలీన "హిందూ మతం సాంస్కృతిక సమైఖ్యతని" ను కృష్ణుడు ప్రభావితం చేసాడని సూచిస్తున్నాయి.<ref name=champa48>R Champakalakshmi (2012), Cultural History of Medieval India (Editor: M Khanna), Berghahn, {{ISBN|978-8187358305}}, pages 48-50</ref> వారు భారతదేశంలో సాంస్కృతిక బహుళ్యాన్ని ప్రభావితం చేయడంలో సహాయపడ్డారని సాహిత్య రికార్డు సూచిస్తుంది.<ref name=champa48/>
 
పురాతన మధ్యయుగ భారతదేశంలో సాంస్కృతిక మార్పిడి, ప్రసిద్ధ విద్యకు పురాణాలు సమర్థవంతమైన మాధ్యమంగా పనిచేశాయని ఓం ప్రకాషు పేర్కొన్నారు.<ref name=omprakash33/> ఈ గ్రంథాలు వాయు పురాణంలోని పాశుపత విష్ణు పురాణంలోని సత్వా, మార్కెండేయ పురాణంలోని దత్తాత్రేయ, భవష్య పురాణంలోని భోజకులు వంటి ప్రాంతీయ దేవతలను స్వీకరించి వివరించి సమగ్రపరిచాయి.<ref name=omprakash33/> ఇంకా ప్రకాషు ఇలా చెబుతున్నాడు. అవి "కవితలు, నాటకీయత, వ్యాకరణం, నిఘంటువు, ఖగోళ శాస్త్రం, యుద్ధం, రాజకీయాలు, వాస్తుశిల్పం, భౌగోళికం, ఔషధం వంటి లౌకిక విషయాలకు అగ్ని పురాణం, గరుడ పురాణంలో సుగంధ ద్రవ్యాలు, లాపిడరీ ఆర్ట్స్, చిత్రకళలు, శిల్పం, విష్ణుధర్మోత్తర పురాణంలోని ఇతర కళలు " మొదలగు అంశాలు ప్రస్తావించాయి.<ref name=omprakash33>Om Prakash (2004), Cultural History of India, New Age, {{ISBN|978-8122415872}}, pages 33-34</ref>
 
; భారతీయ కళలు
పురాణాల సాంస్కృతిక ప్రభావం భారతీయ శాస్త్రీయ కళలకు విస్తరించింది. పాటలు, దక్షిణ భారతదేశంలోని భరత నాట్యం<ref name=katherinezubko/> ఈశాన్య భారతదేశంలో రాసా లీల వంటి నృత్య సంస్కృతి,<ref>Guy Beck (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press,{{ISBN|978-0231149983}}, pages 181-201</ref>
నాటకాలు, పారాయణాలు పురాణాలతో ప్రభావితమయ్యాయి.<ref>Ilona Wilczewska (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press, {{ISBN|978-0231149983}}, pages 202-220</ref>
 
పంక్తి 243:
{{భారతీయ తత్వశాస్త్రం}}
 
[[వర్గం:హిందూ గ్రంధాలుగ్రంథాలు]]
"https://te.wikipedia.org/wiki/పురాణాలు" నుండి వెలికితీశారు