ఈశావాస్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి "పూర్ణిమదం" అని ఉన్న దానిని "పూర్ణమిదం" అని మార్చాము
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి ప్రతాప్ మహారాజ్ యోగా గురు (చర్చ) చేసిన మార్పులను Sureshkadiri చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 4:
యజుర్వేదం యొక్క శుక్లయజుర్వేద విభాములో వాజసనేయసంహిత ఉంది. ఇందులో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తు 40వ అధ్యాయము. "తత్యన్ అధర్వణుడు" అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించిన ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ విద్య లేక భగవంతుని సాక్షాత్కరించుకొనే సాధనను "ఈశ [[విద్య]]" అంటారు.
 
ఈశావాస్య ఉపనిషత్తు క్రింది శాంతి మంత్రముతో ప్రారంభము అవుతుంది.<br />
'''ఓం పూర్ణమదః పూర్ణమిదంపూర్ణిమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే''' <br />'''పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే'''<br />
 
'''ఓం శాంతిః శాంతిః శాంతిః'''<br />
<br />
'''ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే''' '''పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే'''<br />
'''ఓం శాంతిః శాంతిః శాంతిః'''
 
<br />
దేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ [[ప్రపంచం]]) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన [[ప్రపంచము|ప్రపంచం]] పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/ఈశావాస్యోపనిషత్తు" నుండి వెలికితీశారు