శ్రీరంగం గోపాలరత్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీరంగం గోపాలరత్నం''' ([[1939]] - [[1993]]) [[ఆకాశవాణి]]లో శాస్త్రీయ మరియు లలిత సంగీత గాయకురాలు.
 
ఈమె [[1939]] సంవత్సరంలో [[విజయనగరం]] జిల్లా [[పుష్పగిరి]]లో వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. తల్లికి మేనమామ అయిన అప్పకొండమాచార్యులు రాసిన రెండు [[హరికథ]]లను పాలకొల్లు సభలో తొమ్మిదేళ్ళ వయసులో గానం చేయడమే వీరి తొలి ప్రదర్శన.