భారతంలో శంఖారావం

భారతంలో శంఖారావం సెప్టెంబర్ 5, 1984న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కేతినేని పిక్చర్స్ బ్యానర్ పై ఆర్ .కేతినేని బాబు నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయసుధ, గుమ్మడి వెంకటెశ్వరరావులు నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకత్వం: బి. భాస్కర్ రావు
  • స్టూడియో: శ్రీ కేతినేని పిక్చర్స్
  • నిర్మాత: ఆర్.కెతినేని బాబు;
  • స్వరకర్త: జె.వి.రాఘవులు

మూలాలుసవరించు

  1. "Bharathamlo Sankaravam (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.

బాహ్య లంకెలుసవరించు