భారతంలో శంఖారావం

భారతంలో శంఖారావం సెప్టెంబర్ 5, 1984న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కేతినేని పిక్చర్స్ బ్యానర్ పై ఆర్ .కేతినేని బాబు నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయసుధ, గుమ్మడి వెంకటెశ్వరరావులు నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: బి. భాస్కర్ రావు
  • స్టూడియో: శ్రీ కేతినేని పిక్చర్స్
  • నిర్మాత: ఆర్.కెతినేని బాబు;
  • స్వరకర్త: జె.వి.రాఘవులు


పాటల జాబితా

మార్చు

1.ఆమని వేళకు మల్లికవో , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.అత్తకూతురో మేనత్త కూతురో, రచన: వేటూరి, గానం.పి . సుశీల ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

3.ఇదేమి తాకిడి ఓయమ్మో,, రచన: వేటూరి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.ఒక్కరికైనా ఇద్దరికైనా ముగ్గురికైనా, రచన: వేటూరి, గానం.పి సుశీల

5 భయం భయం ప్రతి హృదయం, రచన: డా.నేలుట్ల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6ఏ బంధం ఎన్నాళ్ళోఈ మమత లెన్నినాల్లో, రచన: మైలవరపు గోపి, గానం.కె జె ఏసుదాస్, పి సుశీల

మూలాలు

మార్చు
  1. "Bharathamlo Sankaravam (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.

. 2.ghantasala galaamrutamu kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

మార్చు