భారతంలో శంఖారావం
భారతంలో శంఖారావం సెప్టెంబర్ 5, 1984న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కేతినేని పిక్చర్స్ బ్యానర్ పై ఆర్ .కేతినేని బాబు నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయసుధ, గుమ్మడి వెంకటెశ్వరరావులు నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
నటీనటులుసవరించు
- కృష్ణంరాజు
- జయసుధ
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- కైకాల సత్యనారాయణ
- ఎం. ప్రభాకర్ రెడ్డి
- మిక్కిలినేని
- జీవ (తెలుగు నటుడు)
- చలపతి రావు
- నర్రా వెంకటేశ్వరరావు
- హరి ప్రసాద్
- రాజేష్
- కిషోర్
- శ్యామల గౌరీ
- అశ్విని
- సూర్య
- జ్యోతిలక్ష్మి
- జయమాలిని
- అనురాధ
- జగ్గారావు
- మాస్టర్ రాము
- బేబీ కీర్తి
- హరీష్ (నటుడు)
సాంకేతిక వర్గంసవరించు
- దర్శకత్వం: బి. భాస్కర్ రావు
- స్టూడియో: శ్రీ కేతినేని పిక్చర్స్
- నిర్మాత: ఆర్.కెతినేని బాబు;
- స్వరకర్త: జె.వి.రాఘవులు
మూలాలుసవరించు
- ↑ "Bharathamlo Sankaravam (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.