మారని మనసులు

(మారని మనుష్యులు నుండి దారిమార్పు చెందింది)

మారని మనసులు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. దేవిక, కళ్యాణ్ కుమార్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈచిత్రానికి పామర్తి, విశ్వనాథన్ - రామమూర్తిలు సంగీతాన్నందించారు.[1]

మారని మనసులు
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ విశ్వశాంతి పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • దేవిక
  • కళ్యాణ్ కుమార్
  • ఎం.ఎన్.నంబియార్
  • నాగేష్ బాబు
  • సహస్రనామం

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Marani Manasulu (1965)". Indiancine.ma. Retrieved 2020-08-26.