మారని మనసులు

(మారని మనుష్యులు నుండి దారిమార్పు చెందింది)

మారని మనసులు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. దేవిక, కళ్యాణ్ కుమార్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈచిత్రానికి ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1]

మారని మనసులు
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ విశ్వశాంతి పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • దేవిక
  • కళ్యాణ్ కుమార్
  • ఎం.ఎన్.నంబియార్
  • నాగేష్ బాబు
  • సహస్రనామం

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: సి.వి.శ్రీధర్
  • స్టూడియో: విశ్వశాంతి పిక్చర్స్
  • నిర్మాత: యు.విశ్వేశ్వరరావు
  • కూర్పు: ఆర్.హనుమంత రావు
  • స్వరకర్త: పామర్తి, M.S. విశ్వనాథన్, టి.కె. రామమూర్తి
  • గీత రచయిత: కె. వద్దాది
  • విడుదల తేదీ: ఏప్రిల్ 10, 1965
  • కథ: సి.వి.శ్రీధర్
  • చిత్రానువాదం: సి.వి.శ్రీధర్
  • సంభాషణ: మద్దిపట్ల సూరి
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది సత్యం

మూలాలు మార్చు

  1. "Marani Manasulu (1965)". Indiancine.ma. Retrieved 2020-08-26.