మిజో జనతా దళ్

భారతీయ రాజకీయ పార్టీ

మిజో జనతా దళ్ అనేది మిజోరంలోని రాజకీయ పార్టీ. దాని పేరు ఉన్నప్పటికీ, మిజో జనతా దళ్ కి అఖిల భారత జనతాదళ్‌తో సంబంధం లేదు.[1] మిజో జనతా దళ్ కి బ్రిగ్. టి. సాయిలో నాయకత్వం వహించాడు.[2] కోల్నీ హ్రంగ్తంగా మిజో జనతా దళ్ 1991–1992 మధ్యకాలంలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు.[3] మిజో జనతా దళ్ 1993 రాష్ట్ర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసింది.[2] మిజో జనతా దళ్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది.[2] మిజో జనతా దళ్ శాసనసభ్యుల మద్దతుతో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.[4] సైలో తరువాత తన మిజో పీపుల్స్ కాన్ఫరెన్స్‌ను పునరుద్ధరించాడు.[2]

మిజో జనతా దళ్
నాయకుడుబ్రిగ్. టి. సాయిలో
ప్రధాన కార్యాలయంమిజోరం

మూలాలు

మార్చు
  1. Arun Kumar (1 January 1994). Battle for the Heartland: The November 1993 Assembly Elections. Rupa & Company. p. 7. ISBN 978-81-7167-190-8.
  2. 2.0 2.1 2.2 2.3 Frontline. Congress(I) rout in Mizoram
  3. India Who's who. INFA Publications. 2004. p. 119.
  4. Mahendra Singh Rana (2000). India Votes: Lok Sabha and Vidhan Sabha Elections 1999, 2000 : Poll Analysis, Election Data, and Party Manifestos. B.R. Publishing Corporation. p. 278. ISBN 978-81-7646-139-9.