మిట్టూరు , చిత్తూరు జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం. తెలుగు సాహిత్యంలో ప్రముఖుడైన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు స్వస్థలం ఇది. ఈ ఊరు నేపథ్యంలో ఆయన అనేక కథలు రాశాడు.

మిట్టూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
మిట్టూరు is located in Andhra Pradesh
మిట్టూరు
మిట్టూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°12′40″N 79°06′07″E / 13.211°N 79.102°E / 13.211; 79.102
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం ఐరాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ Pin Code : 517152
ఎస్.టి.డి కోడ్: 08585

మంచినీటి వసతి మార్చు

ఉన్నది.

విద్యుద్దీపాలు మార్చు

ఇక్కడ విద్యుత్ సౌకర్యము, విద్యుద్దీపాల సౌకర్యమున్నది.

తపాలా సౌకర్యం మార్చు

ఉన్నది.

ప్రధాన పంటలు మార్చు

చెరకు, వరి, మామిడి, వేరు శనగ కూరగాయలు ఇక్కడి ప్రధాన పంటలు.

ప్రధాన వృత్తులు మార్చు

ఇక్కడి ప్రధాన వృత్తులు, వ్యవసాయము, వ్వవసాయాదార పనులు.

ప్రముఖులు మార్చు

  • నామిని సుబ్రహ్మణ్యం నాయుడు
  • కొడవటికంటి అర్జున నాయుడు & కౌసల్య
  • కోలా రామచంద్ర నాయుడు
  • కట్టా దేవరాజులు నాయుడు
  • చేకూరు చంద్రశేఖర్ నాయుడు
  • కొత్తపల్లి గోపాల్ నాయుడు
  • చేకూరు పాపినాయుడు
  • కొడవటికంటి జయచంద్ర నాయుడు
  • నామిని రవీంద్ర నాయుడు
  • కాకర్ల రాజగోపాల్ నాయుడు
  • నామిని చంద్రశేఖర్ నాయుడు
  • కొడవటికంటి శివయ్య నాయుడు
  • నల్లూరు రవి నాయుడు

రవాణ సౌకర్యం మార్చు

ఈ గ్రామానికి ఇతర గ్రామాలతో రోడ్డురవాణా వ్వవస్థ కలిగి వుండి ఆర్టీసి బస్సులు తిరుగుతాయి. ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైల్వేస్టేషను వుండి.ఈ గ్రామానికీ తిరుపతి 8 కి.మీ దూరం లో వుంది. పూడి రైల్వే స్టేషన్ 14 కి.మీ దూరం లో వుంది. రామచంద్రపురం మండల కేంద్రం 0.5 కి.మీ దూరం లో వుంది అలాగే ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల గ్రామానికీ సంబంధంచిన పొలాల సరిహద్దుల్లో వుంది

వెలుపలి లంకెలు మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మిట్టూరు&oldid=4007900" నుండి వెలికితీశారు