రామసహాయం రఘురాంరెడ్డి

రామసహాయం రఘురాంరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మాజీ ఎంపీ & ఎమ్మెల్యే రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు. రఘురాంరెడ్డి 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.[2][3]

రామసహాయం రఘురాంరెడ్డి
నియోజకవర్గం ఖమ్మం

వ్యక్తిగత వివరాలు

జననం 1961 డిసెంబర్ 19
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల రెడ్డి
బంధువులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వియ్యంకుడు)[1], దగ్గుబాటి వెంకటేష్ (వియ్యంకుడు)
సంతానం వినాయక్ రెడ్డి, అర్జున్ రెడ్డి

జననం, విద్యాభాస్యం మార్చు

రామసహాయం రఘురాంరెడ్డి 1961 డిసెంబర్ 19న హైదరాబాద్‌లో రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో బీకామ్ పూర్తి చేసి ఆ తర్వాత పీజీ డిప్లొమాపూర్తి చేశాడు.[4]

మూలాలు మార్చు

  1. Prabha News (25 April 2024). "లోక్ సభ బరిలో పొంగులేటి వియ్యంకులు…". Archived from the original on 28 April 2024. Retrieved 28 April 2024.
  2. Andhrajyothy (24 April 2024). "ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గా రామసహాయం రఘురాంరెడ్డి". Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.
  3. The Hindu (24 April 2024). "Congress finally clears pending names for Telangana" (in Indian English). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  4. Eenadu (25 April 2024). "కాంగ్రెస్‌ అభ్యర్థిగా రఘురాంరెడ్డి". Archived from the original on 28 April 2024. Retrieved 28 April 2024.