లింగంగుంట (చిలకలూరిపేట)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

లింగంగుంట, పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

లింగంగుంట
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వం
 - సర్పంచి పెడవల్లి రాజ్ కుమార్
పిన్ కోడ్ 522611
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం మార్చు

ఊర చెరువు.

గ్రామ పంచాయతీ మార్చు

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో పెడవల్లి రాజ్ కుమార్, సర్పంచిగా ఎన్నికైనాడు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

ప్రముఖ పద్యకవి, బాలసాహితీ శతకకర్త షేక్ ఆలీగారు ఈ గ్రామస్తులే. వీరు, తెనాలికి చెందిన ఆలపాటి కళాపీఠం అను సాంస్కృతిక సంస్థ వారు ప్రదానం చేసే, ప్రతిష్ఠాత్మకమైన సమతారావు బాలసాహిత్య పురస్కారాన్ని, 2013 నవంబరు 20 నాడు అందుకోనున్నారు.

మూలాలు మార్చు