వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 22
- అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం.
- యెమన్ జాతీయదినోత్సవం
- 1772 : సంఘ సంస్కర్త రాజా రామ్మోహన రాయ్ జననం. (మ. 1833).(చిత్రంలో)
- 1888 : సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు భాగ్యరెడ్డివర్మ జననం (మ.1939).
- 1972 : రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అవతరించింది.
- 1948 : తెలంగాణ రాజకీయ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి జననం.
- 1952 : హేతువాది గుమ్మా వీరన్న జననం.
- 2004 : భారత 13వ ప్రధానమంత్రి గా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ)
- 2008 : నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
- 2009 : భారత ప్రధానమంత్రి గా 2వ సారి మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు.
- 2010 : మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.
- 2010 : తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి మరణం. (జ.1936)