శాంతినగర్, తెలంగాణ రాష్ట్రములోని జోగులాంబ గద్వాల జిల్లా, వడ్డేపల్లి మండలానికి చెందిన గ్రామం .ఇది రెవెన్యూ గ్రామం కాదు.మండలంలోని పెద్ద గ్రామాలలో ఒకటి.

శాంతినగర్
—  రెవిన్యూ గ్రామం  —
శాంతినగర్ is located in తెలంగాణ
శాంతినగర్
శాంతినగర్
అక్షాంశరేఖాంశాలు: 15°57′02″N 77°50′43″E / 15.95062°N 77.84534°E / 15.95062; 77.84534
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం వడ్డేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 509126
ఎస్.టి.డి కోడ్ 08518

రవాణా మార్గం మార్చు

హైదరాబాదు - కర్నూలు మార్గంలో ఆలంపూర్ రింగ్ రోడ్డ్లోలో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని అటోలో కాని 20 కి.మి ప్రయాణిస్తే శాంతినగర్ చేరుకుంటారు.ఈ గ్రామం 7 వ నెంబరు జాతీయ రహదారి నుండి రాయచూరు వెళ్ళు మార్గంలో ఉంది.

గ్రామంలోని కార్యాలయాలు మార్చు

బ్యాంకులు మార్చు

శాంతినగర్ గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రబ్యాంక్ శాఖలు ఉన్నాయి.