శీలేంద్ర కుమార్ సింగ్

శీలేంద్ర కుమార్ సింగ్ (24 జనవరి 1932 - 1 డిసెంబర్ 2009) భారతదేశానికి చెందిన దౌత్యవేత్త. ఆయన డిసెంబర్ 2004 నుండి సెప్టెంబర్ 2007 వరకు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, సెప్టెంబరు 2007 నుండి 1 డిసెంబర్ 2009 వరకు రాజస్థాన్ గవర్నర్‌గా పని చేశాడు.[1]

ఎస్.కె. సింగ్
శీలేంద్ర కుమార్ సింగ్


పదవీ కాలం
6 సెప్టెంబర్ 2007 – 1 డిసెంబర్ 2009
ముందు అఖ్లాకుర్ రెహమాన్ కిద్వాయ్
తరువాత ప్రభా రావు

పదవీ కాలం
15 ఏప్రిల్ 2007 – 3 సెప్టెంబర్ 2007
ముందు కె. శంకరనారాయణన్ (అదనపు భాద్యతలు)
తరువాత కె. శంకరనారాయణన్ (అదనపు భాద్యతలు)
పదవీ కాలం
16 డిసెంబర్ 2004 – 23 జనవరి 2007
ముందు వీసీ పాండే
తరువాత ఎం.ఎం జాకబ్ (అదనపు భాద్యతలు)

భారతదేశ 16వ విదేశాంగ కార్యదర్శి
పదవీ కాలం
16 ఫిబ్రవరి 1989 – 19 ఏప్రిల్ 1990
ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ
విశ్వనాధ్ ప్రతాప్ సింగ్
ముందు కె.పి.ఎస్ మీనన్ జూనియర్.
తరువాత ముచ్కుంద్ దూబే

వ్యక్తిగత వివరాలు

జననం (1932-01-24)1932 జనవరి 24
మరణం 2009 డిసెంబరు 1(2009-12-01) (వయసు 77)
ఢిల్లీ, భారతదేశం
జీవిత భాగస్వామి మంజు సింగ్
సంతానం ఇద్దరు కొడుకులు
నివాసం జైపూర్, రాజస్థాన్

మరణం మార్చు

శీలేంద్ర కుమార్ సింగ్ కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ 77 సంవత్సరాల వయస్సులో 1 డిసెంబర్ 2009న ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో మరణించాడు.[2]

మూలాలు మార్చు

  1. The Times of India (2 December 2009). "S K Singh: A diplomat who avoided Indo-Pak war". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
  2. The Hindu (2 December 2009). "S.K. Singh, Rajasthan Governor, dead" (in Indian English). Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.