శ్యామరాజుపురం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

"శ్యామరాజుపురం" పల్నాడు జిల్లా, దుర్గి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

శ్యామరాజుపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
శ్యామరాజుపురం is located in Andhra Pradesh
శ్యామరాజుపురం
శ్యామరాజుపురం
అక్షాంశరేఖాంశాలు: 16°25′27″N 79°29′34″E / 16.42423°N 79.492722°E / 16.42423; 79.492722
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం దుర్గి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి మారెబోయిన భాగ్యలక్ష్మి
పిన్ కోడ్ 522612
ఎస్.టి.డి కోడ్ 08642

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

పల్నాడు ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందించుటకై ఏర్పాటుచేసిన బుగ్గవాగు పథకంలో భాగంగా, ఈ గ్రామ సమీప ంలో లాకులు ఉన్నాయి.

గ్రామ పంచాయతీ మార్చు

2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మారెబోయిన భాగ్యలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనాడు.