దుర్గి మండలం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం

దుర్గి మండలం, ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°25′26″N 79°32′38″E / 16.424°N 79.544°E / 16.424; 79.544
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రందుర్గి
Area
 • మొత్తం509 km2 (197 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం49,059
 • Density96/km2 (250/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997

మండల గణాంకాలు మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 44,640. అందులో పురుషులు 22,680, స్త్రీలు 21,950.అక్షరాస్యత మొత్తం 48.18%. పురుషులు అక్షరాస్యత 60.10%, స్త్రీల అక్షరాస్యత 35.94%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అడిగొప్పుల
  2. ఆత్మకూరు
  3. ఓబులేశునిపల్లి
  4. కోలగట్ల
  5. దరివేముల
  6. దుర్గి
  7. ధర్మవరం
  8. నిదానంపాడు
  9. పోలపల్లి
  10. ముట్టుకూరు

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు మార్చు