సంపూర్ణ వికాస్ దళ్

భారతీయ రాజకీయ పార్టీ

సంపూర్ణ వికాస్ దళ్ అనేది బీహార్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీ.[1] మాజీ- రాజ్యసభ ఎంపీ, రాష్ట్రీయ జనతాదళ్ మాజీ నాయకుడు రంజన్ ప్రసాద్ యాదవ్ 2033 అక్టోబరు 20న దీనిని స్థాపించాడు. ఆర్జేడి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించినప్పుడు యాదవ్‌తో విభేదించాడు. ఇది 2004 భారత సార్వత్రిక ఎన్నికలలో మూడు స్థానాల్లో పోటీ చేసింది.[2]

సంపూర్ణ వికాస్ దళ్
నాయకుడురంజన్ ప్రసాద్ యాదవ్
స్థాపకులురంజన్ ప్రసాద్ యాదవ్
స్థాపన తేదీ2033 అక్టోబరు 20
ప్రధాన కార్యాలయంబీహార్
ECI Statusరాష్ట్ర పార్టీ

మూలాలు

మార్చు
  1. "Sampoorna Vikas Dal launched by former RJD leader Ranjan Prasad Yadav". India Today. Retrieved 23 September 2016.
  2. "List of contestants of Sampurna Vikas Dal". Election Commission of India. Retrieved 23 September 2016.