1952 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

ఉత్తరప్రదేశ్ శాసనసభకు 1952 మార్చి 26 న ఎన్నికలు జరిగాయి. సభ లోని 347 స్థానాల్లో 2,604 మంది అభ్యర్థులు పోటీ చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. దాని నాయకుడు గోవింద్ బల్లభ్ పంత్ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. [1]

1952 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

1952 మార్చి 28 (1952-03-28) 1957 →

430 స్థానాలకు
మెజారిటీ కోసం 216 సీట్లు అవసరం
వోటింగు38.01%
  First party Second party
 
Leader గోవింద్ వల్లభ్ పంత్
Party కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (ఇండియా)
Leader's seat బరేలి మునిసిపాలిటీ
Seats won 388 20
Popular vote 80,32,475 20,15,320
Percentage 47.93% 12.03%

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్ర్

గోవింద్ వల్లభ్ పంత్
కాంగ్రెస్

ముఖ్యమంత్రి

గోవింద్ వల్లభ్ పంత్
కాంగ్రెస్

పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 1951 ఆమోదించిన విధంగా కొత్త నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.[2] 83 ద్విసభ్య నియోజకవర్గాలు, 264 ఏకసభ్య నియోజకవర్గాలు ఉన్నాయి.

ఫలితాలు మార్చు

 
PartyVotes%Seats
భారత జాతీయ కాంగ్రెస్80,32,47547.93388
సోషలిస్ట్ పార్టీ20,15,32012.0320
భారతీయ జనసంఘ్10,81,3956.452
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ9,55,7085.701
ఉత్తర ప్రదేశ్ ప్రజా పార్టీ3,01,3221.801
అఖిల భారతీయ రామరాజ్య పరిషద్2,91,2471.741
హిందూ మహాసభ2,39,1101.431
ఉత్తర ప్రదేశ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ57,2840.341
ఇతరులు (6 పార్టీలు)4,90,2582.930
స్వతంత్రులు32,94,50019.6615
Total1,67,58,619100.00430
మూలం: [3]

ఎన్నికైన సభ్యులు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

  • భారతదేశంలో 1951–52 ఎన్నికలు

మూలాలు మార్చు

  1. "Chief Ministers". Uttar Pradesh Legislative Assembly. Archived from the original on 12 August 2013. Retrieved 27 July 2013.
  2. "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1951". Election Commission of India. 23 August 1951. Retrieved 13 October 2021.
  3. "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Uttar Pradesh" (PDF). Election Commission of India. Retrieved 2014-10-17.