ఆరని మంటలు 1980, మార్చి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. టీ.వీ ఫిల్మ్స్ పతాకంపై కె.మహేంద్ర నిర్మాణ సారథ్యంలో కె.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, కవిత, సుభాషిణి తదితరులు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2] బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది. ఇది తమిళంలోకి అనువాదమైన చిరంజీవి తొలి చిత్రం. చిరంజీవికి కూర్పు మోహన్ డబ్బింగ్ చెప్పాడు.

ఆరని మంటలు
(1980 తెలుగు సినిమా)

ఆరని మంటలు సినిమా పోస్టర్
దర్శకత్వం కె.వాసు
నిర్మాణం కె.మహేంద్ర
తారాగణం చిరంజీవి,
కవిత,
సుభాషిణి,
ప్రసాద్ బాబు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
నిర్మాణ సంస్థ టీ.వీ ఫిల్మ్స్
విడుదల తేదీ మార్చి 15,1980
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథా నేపథ్యం

మార్చు

రవి (చిరంజీవి) సోదరి శారద (సుభాషిణి) ని నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేస్తారు. ఆ నలుగురు రేపిస్టులను చంపడం ద్వారా రవి ప్రతీకారం తీర్చుకుంటాడు.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: కె.వాసు
  • నిర్మాణం: కె.మహేంద్ర , త్రిపుర మల్లు వెంకటేశ్వర్లు
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • నిర్మాణ సంస్థ: టీ.వీ ఫిల్మ్స్
  • సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి, మైలవరపు గోపి
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల , శిష్ట్లా జానకి,
  • విడుదల'15:03:1980.

పాటలు

మార్చు

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.

  • అన్నయ్య దీవెన - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • కమ్మని నా పాట - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
  • నా చూపు నీ చూపులు - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్. జానకి
  • నలుగురి కోసం వెతుకుతున్నవి - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఓ యమ్మో టక్కరిగుంట - రచన: గోపి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

మూలాలు

మార్చు
  1. "Archived copy". Archived from the original on 29 January 2018. Retrieved 14 August 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html

ఇతర లంకెలు

మార్చు