ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అనగా ఆశ్వయుజమాసములో శుక్ల పక్షములో పాడ్యమి తిథి కలిగిన రోజు.

సంఘటనలు సవరించు
- భీమవరం లోని మావూళ్ళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం.[1]
జననాలు సవరించు
- ప్లవంగ నామ సంవత్సరం: సి.యస్.ఆర్.ఆంజనేయులు ప్రముఖ తెలుగు నటుడు.
- ఖర నామ సంవత్సరం: కోరాడ రామకృష్ణయ్య ప్రముఖ రచయిత, పండితులు.
మరణాలు సవరించు
2007
పండుగలు , జాతీయ దినాలు సవరించు
- దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.
బయటి లింకులు సవరించు
మూలాలు సవరించు
- ↑ "Temple Calendar". A.P.Endowments Department. A.P.Endowments Department. Archived from the original on 20 డిసెంబరు 2016. Retrieved 21 June 2016.
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |