జాతీయ రహదారి 40 (భారతదేశం)

(ఎన్.హెచ్. 18 నుండి దారిమార్పు చెందింది)

జాతీయ రహదారి 40 (ఆంగ్లం: National Highway 40) (పాత సంఖ్య: జాతీయ రహదారి 4, 18) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, తమిళనాడు రాష్ట్రంలో రాణిపేట రోడ్డుని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 4, 18 నుండి 40 గా మార్చబడింది.[2]

Indian National Highway 40
40
National Highway 40
పటం
Map of the National Highway in red
మార్గ సమాచారం
పొడవు408 కి.మీ. (254 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తరం చివరకర్నూలు, ఆంధ్ర ప్రదేశ్
Major intersections
జాబితా
దక్షిణం చివరరాణీపేట రోడ్డు, తమిళనాడు
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఆంధ్ర ప్రదేశ్: 381 కి.మీ. (237 మై.) తమిళనాడు: 27 కి.మీ. (17 మై.)
ప్రాథమిక గమ్యస్థానాలుకర్నూలు - నంద్యాల - కడప - పీలేరు - చిత్తూరు
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 44 ఎన్‌హెచ్ 48

రాష్ట్రాల వారి పొడవు

మార్చు

ఈ రహదారి కర్నూలు నుండి మొదలై ఓర్వకల్లు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దువ్వూరు, మైదుకూరు, చెన్నూరు, కడప, మద్దిమడుగు, గువ్వలచెరువు, రాయచోటి, కలకడ, మహల్, పీలేరు, కల్లూరు, దామల్ చెరువు, పూతలపట్టు ద్వారా ప్రయాణించి చిత్తూరు చేరుతుంది.

కూడళ్ళు

మార్చు
  ఎన్‌హెచ్ 44 కర్నూలు వద్ద ముగింపు.[3]
  ఎన్‌హెచ్ 340C కర్నూలు వద్ద
  ఎన్‌హెచ్ 544D నంద్యాల వద్ద
  ఎన్‌హెచ్ 67 మైదుకూరు వద్ద
  ఎన్‌హెచ్ 716 కడప బైపాస్ వద్ద
  ఎన్‌హెచ్ 340 రాయచోటి వద్ద
  ఎన్‌హెచ్ 71 పీలేరు వద్ద
  ఎన్‌హెచ్ 140 పూతలపట్టు వద్ద
  ఎన్‌హెచ్ 69 చిత్తూరు వద్ద
  ఎన్‌హెచ్ 48 రాణిపేట వద్ద ముగింపు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
  3. "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 22 December 2019.