ఐబిఎమ్ కి  భారత అనుబంధ సంస్థ  ఐబిఎమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ . దీనికి బెంగళూరు, అహ్మదాబాద్, డిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, పూణే, గుర్గావ్, నోయిడా, భువనేశ్వర్, కోయంబత్తూర్, విశాఖపట్నం, హైదరాబాద్‌లో శాఖలు  ఉన్నాయి.

ఐబిఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
తరహాSubsidiary
స్థాపన{{{foundation}}}
ప్రధానకేంద్రముబెంగళూరు,
కీలక వ్యక్తులుసందీప్ పటేల్, నిర్వహణ నిర్దేశకుడు, ఐబిఎమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, & దక్షిణ ఆసియా అధ్యక్షుడు [1][2]
పరిశ్రమకంప్యూటరు సామగ్రి
కన్సల్టింగ్
ఐటి సేవలు
ఉత్పత్తులుSee complete products listing
ఉద్యోగులు~ 350,000
మాతృ సంస్థఐబిఎం
బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్లో ఐబిఎం ఇండియా భవనం.
శత వసంతాల వేడుకల్లో భాగంగా అలంకరించబడిన, బెంగుళూరులోని ఐబిఎం ఇండియా భవనం.

2003, 2007ల మధ్య, భారతదేశంలో ఐబిఎం ఉద్యోగుల సంఖ్య దాదాపు 800 శాతం పెరిగింది. 2003లో 9,000 ఉంటే 2007కి  దాదాపు 74,000కు పెరిగింది. 2006 నుండి, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు  ఉన్న బహుళ జాతి సంస్థ ఐబిఎం . ఐబిఎం తన ఉద్యోగుల ప్రాంతాల గురించి వివరాలు చాలా గోప్యంగా ఉంటుంది. కొన్ని అంచనాల ప్రకారం ఐబిఎం 430,000 మంది ఉద్యోగులలో మూడింట ఒక వంతు (~140,000) మంది భారతదేశంలోనే కలిగి ఉంది, అంతేకాకుండా దీనికి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కంటే ఎక్కువ మంది ఉద్యోగులు భారతదేశంలో ఉన్నారు.

వృద్ధి, భవిష్యకలాపాలు మార్చు

ఐబిఎం జూన్ 6, 2005న బెంగళూరులో జరిగిన ఒక అనలిస్ట్ సమావేశంలో, ఐబిఎమ్ ఇండియా ప్రణాళికలు దీర్ఘకాలికమైనవని, భారతదేశంలో వచ్చే మూడేళ్ళలో 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నాయని, సమావేశానికి ముందు మూడు సంవత్సరాలలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మూడు రెట్లు పెంచింది.

ఐబిఎం పునర్వ్యవస్థీకరణ మార్చు

2005లో గిన్ని రొమెట్టి ప్రపంచ ఐబిఎం సంస్థాగత వ్యాపార సేవల విభాగంలో ఏర్పడే సమస్యలతో ఇండియాలో ఐబిఎం విపరీత అభివృద్ది చెందుతుందని సూచించారు. జూన్ 2006 లో జరిగిన పెట్టుబడిదారులు విశ్లేషకుల సమావేశంలో ముఖ్య అతిథిగా దేశాధ్యక్షుడు అబ్దుల్ కలాం హాజరైన  సమావేశంలో భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య పెంచడానికి ఐబిఎం కృతనిశ్చయం తో ఉందని తెలిపారు. ఐబిఎంలోని దాదాపు అందరు సీనియర్ నాయకత్వం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చరిత్ర మార్చు

సంవత్సరం ఉద్యోగుల సంఖ్య
2000 5001
2003 9,000
2004 23.010
2005 38.500
2006 53,000
2007 74.000
2008 94,000
2009 112.900
2010 131.001

మార్చి 2, 2012న, ఐబిఎం ఇండియా 2012–2013 సంవత్సరంలో భారతదేశంలోని టైర్- I, టైర్ -2 వంటి నలభై నగరాల్లో అమ్మకాల కార్యాలయాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిసింది.

దేశ నిర్వాహకులు మార్చు

ఐబిఎం ఇండియా అధిపతిని (కంట్రీ మేనేజర్)దేశ నిర్వాహకుడు అంటారు. ఈ క్రింది వారు ఐబిఎం ఇండియాకు నాయకత్వం వహించారు.

1966-1976 - అలెక్ టేలర్

1976-1978 - టి బ్రియాన్ ఫిన్

1992-1994 - మైఖేల్ క్లీన్

1994-1996 - జాన్ ఆర్. వైటింగ్

1996-1998 - రవి మార్వాహా

1998–2000 - రంజిత్ లిమాయే

2001-2004 - అబ్రహం థామస్, ప్రస్తుతం ఐబిఎం సింగపూర్‌లో ఉన్నారు

2004–2012 - శంకర్ అన్నస్వామి

2012–2016 - వనితా నారాయణన్

2017- 2019 - కరణ్ బజ్వా

2020 - సందీప్ పటేల్

  • 7- 2019 - కరణ్ బజ్వా1966-1976 - అలెక్ టేలర్ 1976-1978 - టి బ్రియాన్ ఫిన్ 1992-1994 - మైఖేల్ క్లీన్ 1994-1996 - జాన్ ఆర్. వైటింగ్ 1996-1998 - రవి మార్వాహా 1998–2000 - రంజిత్ లిమాయే 2001-2004 - అబ్రహం థామస్, ప్రస్తుతం ఐబిఎం సింగపూర్‌లో ఉన్నారు 2004–2012 - శంకర్ అన్నస్వామి 2012–2016 - వనితా నారాయణన్ 2017- 2019 - కరణ్ బజ్వా 2020 - సందీప్ పటేల్2020 - సందీప్ పటేల్

మూలాలు మార్చు

  1. IBM appoints Sandip Patel MD of India and South Asia
  2. IBM India names Sandip Patel as MD | Business Standard