ఓ తండ్రి తీర్పు

ఓ తండ్రి తీర్పు 1985 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, జయసుధ, రాజ్యలక్ష్మి ప్రధాన తారాగణంతొ రూపొందిన ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

ఓ తండ్రి తీర్పు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మాగంటి మురళీమోహన్,
జయసుధ,
రాజ్యలక్ష్మి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "O Thandri Theerpu (1985)". Indiancine.ma. Retrieved 2020-08-21.

బాహ్య లంకెలుసవరించు