కళామండలం క్షేమావతి

కళామండలం క్షేమావతి (జననం 1948) కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన మోహినియాట్టం నర్తకి. ఆమె కేరళ కళామండలం పూర్వ విద్యార్థి. ఆమె పదేళ్ల వయసులో ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. కోర్సు పూర్తయిన తర్వాత, ఆమె ముత్తుస్వామి పిళ్లై, చిత్రా విశ్వేశ్వరన్‌ల ఆధ్వర్యంలో భరతనాట్యంలో, వెంపటి చినసత్యం ఆధ్వర్యంలో కూచిపూడిలో ఉన్నత శిక్షణ పొందింది, అయితే మోహినియాట్టం సంప్రదాయంలో కొనసాగాలని నిర్ణయించుకుంది.[1]

కళామండలం క్షేమావతి
కళామండలం క్షేమావతి
జననం1948 (age 75–76) [ఆధారం చూపాలి]
వృత్తినృత్యకారిణి, నటి
జీవిత భాగస్వామివి. కె. పవిత్రన్ (మ.2006)

వ్యక్తిగత జీవితం మార్చు

ఆమె మలయాళ సినిమా దర్శకుడు వి. కె. పవిత్రన్ భార్య. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఎవా పవిత్రన్, లక్ష్మీ పవిత్రన్ ఉన్నారు.[2]

గుర్తింపు మార్చు

మోహిన్యాట్టంలో చేసిన కృషికి 2011లో ఆమెకు పద్మశ్రీ అవార్డు లభించింది.[3] ఆమె సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా అందుకుంది, భరతనాట్యంలో ఆమె కృషికి గాను 1975లో కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డును, అలాగే 2015లో కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ను అందుకుంది.[4][5]

మూలాలు మార్చు

  1. Kaladharan, V. (4 February 2011). "In step with tradition". The Hindu. Retrieved 18 January 2013.
  2. Santosh, K. (27 February 2006). "Filmmaker Pavithran dead". The Hindu. Archived from the original on 24 October 2012. Retrieved 18 January 2013.
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
  4. "Kerala Sangeetha Nataka Akademi Award: Dance". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 26 February 2023.
  5. "Dance". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 25 February 2023.