గుంటూరు జిల్లా రచయితల సంఘం

కవిత్వ రచనలో వినూత్న విధానాన్ని,యువరచయితలను ప్రోత్సహించటం కోసం 2007 జులై 1న గుంటూరు జిల్లా రచయితల సంఘం నెలకొల్పారు,[1] సంఘం అనేక సాహిత్య కార్యక్రమాలను. రాష్ట్ర స్థాయిలో కవి సమ్మేళనాలను ఏర్పాటు చేయటం[2] , కథా కవిత్వ పోటీలను నిర్వహిస్తూ ఉంటారు[3]. 2008వ సంవత్సరం రాష్ట్ర స్థాయి మహిళా కవి సమ్మేళనం నిర్వహించారు.[4][5]

గుంటూరు జిల్లా రచయితల సంఘం
గుంటూరు జిల్లా రచయితల సంఘం లోగో
గుంటూరు జిల్లా ప్రాంతము
స్థాపనజూలై 1, 2007
వ్యవస్థాపకులుసోమేపల్లి వెంకట సుబ్బయ్య
నమోదు సంఖ్య357/2007
ప్రధాన
కార్యాలయాలు
గుంటూరు
భౌగోళికాంశాలు16°18′N 80°27′E / 16.300°N 80.450°E / 16.300; 80.450
సేవాగుంటూరు జిల్లా
సేవలుసాహితీ కార్యక్రమాలు
అధికారిక భాషతెలుగు
అధికార ప్రతినిధిషేక్ సుభాని
కార్యదర్శిషేక్ సుభాని

కార్యవర్గం మార్చు

పురస్కారం మార్చు

ప్రతి సంవత్సరం ఉత్తమ రచనలను ఎన్నిక చేసి ఆ రచయితలకు "గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాన్ని" సంఘం ప్రదానం చేస్తుంది.[7]

ఇవీ చుడండి మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-04. Retrieved 2016-11-26.
  2. http://lit.andhrajyothy.com/upcomingsahithyakaryakramalu/sahitya-puraskaralu-in-guntur-6632
  3. http://lit.andhrajyothy.com/upcomingsahithyakaryakramalu/kavi-sammelanam-6052[permanent dead link]
  4. http://www.prajasakti.com/DistrictNews/1675452
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-09-20.
  6. http://www.sakshi.com/news/opinion/event-262820?pfrom=inside-latest-news
  7. http://www.prajasakti.com/Article/Aksharam/2025900