గుడిపూడి రైల్వే స్టేషను

గుడిపూడి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: GPDE) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా లోని గుడిపూడిలో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము లో ఉంది. గుడిపూడి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇక్కడ ప్రతిరోజు 6 రైళ్ళు ఆగుతాయి.[1]

గుడిపూడి రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationగుడిపూడి , పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°14′30″N 80°05′28″E / 16.24180°N 80.09101°E / 16.24180; 80.09101
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుGPDE
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Gudipudirailway station info". India Rail Info. Archived from the original on 17 డిసెంబరు 2018. Retrieved 11 May 2016.

బయటి లింకులు మార్చు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే