జాతీయ రహదారి 219 (పాత సంఖ్య)

జాతీయ రహదారి 219 పాత జాతీయ రహదారి.[1] ఇది తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి పట్టణాన్ని కలిపేది. దీని పొడవు సుమారు 150 కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్ లో 128 కి.మీ, తమిళనాడులో 22 కి.మీ పొడవు మార్గం కలిగి ఉంది. ఇది ప్రస్తుతం జాతీయ రహదారి 42 లో భాగమైపోయింది.

Indian National Highway 219
219
National Highway 219
మార్గ సమాచారం
పొడవు150 కి.మీ. (93 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండికృష్ణగిరి, తమిళనాడు
వరకుఅనంతపురం, ఆంధ్రప్రదేశ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుతమిళనాడు: 22 km
ఆంధ్రప్రదేశ్: 303 km
రహదారి వ్యవస్థ

ఈ రహదారి కృష్ణగిరిలో మొదలై కుప్పం, వెంకటగిరి కోట, బైరెడ్డిపల్లి, పలమనేరు, పుంగనూరు పట్టణాల ద్వారా ప్రయాణించి మదనపల్లి చేరుతుంది.

నిర్వహణ

మార్చు

భారతదేశంలోని జాతీయ రహదారుల నిర్వహణ, భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అనే స్వయంప్రతిపత్తి కలిగిన ఏజెన్సీ ఆధ్వర్యంలో సాగుతుంది.ఇది 1988 లో స్థాపించబడింది.[2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. https://web.archive.org/web/20090225142615/http://www.nhai.org/Doc/project-offer/Highways.pdf
  2. "Welcome to NHAI". web.archive.org. 2015-04-14. Archived from the original on 2015-04-14. Retrieved 2021-04-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

మార్చు