దేవినేని ఉమామహేశ్వరరావు
దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లాకు చెందిన రైతు నాయకుడు, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు 4 పర్యాయాలు ఎన్నికయ్యారు. 1999,2004 ఎన్నికలో నందిగామ నుంచి, 2009,2014 లలో మైలవరం నుంచి ఎన్నికైనారు.
దేవినేని ఉమామహేశ్వరరావు | |||
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడు
| |||
పదవీ కాలము 2009 – 2019 | |||
తరువాత | వసంత కృష్ణప్రసాద్ | ||
---|---|---|---|
నియోజకవర్గము | మైలవరం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా | 29 మార్చి 1959||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం | ||
సంతానము | కొడుకు - నిహార్ కూతురు -జ్ఞాతవ్య | ||
నివాసము | గొల్లపూడి,కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | ||
మతం | హిందూ |