కాకినాడ లోక్సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5 |
Arjunaraoc (చర్చ | రచనలు) చి అకారాది క్రమంలో అమర్చు |
||
పంక్తి 50:
}}
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
==చరిత్ర== [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వలన ఈ నియోజకవర్గం పెద్దగా మార్పులకు గురికాలేదు. ఈ నియోజకవర్గంలోని అన్ని శాసనసభా నియోజకవర్గములు కూడా జనరల్ స్థానాలుగానే ఉండటం విశేషం. ఈ నియోజకవర్గ పరిధిలో కాపు కులస్థులు అధికంగా ఉండుటవలన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆ కులస్థులకే అత్యధిక సార్లు సీట్లు కేటాయించాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారికి కేంద్రంలో మంత్రిపదవులు కూడా చాలా సార్లు లభించాయి.<ref>సాక్షి దినపత్రిక, తేది 13-09-2008</ref> గతంలో [[భారతీయ జనతా పార్టీ]] తరఫున గెలిచిన యు.వి.కృష్ణంరాజు మంత్రిపదవిని పొందగా, రామసంజీవరావు కేంద్ర సమాచార శాఖా మంత్రిగా పనిచేశాడు. రామసంజీవరావు కుమారుడైన పళ్ళంరాజు 2009-2014 మధ్యలో దేశాన్ని పరిపాలించిన ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి 2014 మేలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఘోర పరాజయమును చవిచూసినారు # [[ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం]]▼
#
#
#
#
#
#[[పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం|పెద్దాపురం]]
==నియోజకవర్గపు గణాంకాలు==
|