దేవసేన (క్రీస్తుపూర్వం 450 - సా.శ. 475) ) వాకాటక రాజవంశం యొక్క వత్సగుల్మ శాఖ యొక్క రాజు. అజంతా గుహలు పోషకుడిగా, ప్రముఖుడుగా పేరుపొందిన ఇతని కుమారుడు హరిసేన విజయవంతముగా పరిపాలన చేశాడు. ఇతని కుమార్తె విష్ణుకుండినులు చక్రవర్తి అయిన రెండవ మాధవవర్మ జనాశ్రయాను వివాహం చేసుకున్నది.[1]

దేవసేన
Reignసుమారు 450 –  475 సిఈ
Successorహరిసేన
Houseవాకాటక రాజవంశం
వాకాటక సామ్రాజ్యం
250 సిఈ – 500 సిఈ
వింధ్యాశక్తి (250–270)
మొదటి ప్రవరసేన (270–330)
ప్రవరాపుర–నందివర్థన శాఖ
మొదటి రుద్రసేన (330–355)
మొదటి పృధ్వీసేన (355–380)
రెండవ రుద్రసేన (380–385)
ప్రభావతిగుప్త (రిజెంట్) (385–405)
దివాకరసేన (385–400)
దామోదరసేన (400–440)
నరేంద్రసేన (440–460)
రెండవ పృధ్వీసేన (460–480)
వత్సగుల్మ శాఖ
సర్వసేన (330–355)
వింధ్యసేన (355–400)
రెండవ ప్రవరసేన (400–415)
తెలియదు (415–450)
దేవసేన (450–475)
హరిసేన (475–500)


అజంతా 16 గుహ వద్ద హరిషేనా యొక్క మంత్రి అయిన వరాహదేవ, హరిసేన యొక్క వంశవృక్షాన్ని దాని పోషకుడు, రికార్డులు; అలాగే వరాహదేవ, అతని తండ్రి హస్తిభోజ వివరణ పొందుపరచ బడ్డాయి. వరాహదేవ తన రాజును సేవించినందున, హస్తిభోజ, దేవసేనకు పనిచేశాడు. దేవసేన ఆనందం కోసం హస్తిభోజకు రాజ్యం నిర్వహణ బాధ్యత అప్పగించగా ఆ ముసుగులో రాజుగా ఉండటంతో దేవసేనకు సేవచేసి తనను తాను నిలబెట్టుకున్నాడు.[1]

హిస్సే-బోరాలా రాతి శాసనాలు నందు, సుదర్శన అనే ట్యాంక్ దేవసేన ఆధ్వర్యంలోని ఒక అధికారి అయిన స్వమిల్లదేవచే సృష్టించబడింది.[1]

వాకాటక రాజవంశం (సుమారుగా 250 - క్రీస్తుశకం 500 సిఈ) మార్చు

ప్రవరాపుర–నందివర్థన శాఖ

వత్సగుల్మ శాఖ

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 Singh, Upinder (2009). A history of ancient and early medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Longman. pp. 484, 489. ISBN 978-81-317-1677-9. Retrieved 16 August 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=దేవసేన&oldid=3496451" నుండి వెలికితీశారు