బాషా ఎస్‌.ఎం ... అనంతపురం జిల్లా ప్ర జ లు, ప్ర దానంగా రైతాంగ సమస్యలను విశ్లేషిస్తూ పరిశోధానాత్మక వ్యాసాలు వివిధా పత్రికలలో ప్రచురించారు.

బాల్యము సవరించు

బాషా ఎస్‌.ఎం కడప జిల్లా సిద్ధవటం గ్రామంలో 1950 జూలై 1 న జన్మించారు. వీరి తల్లి తండ్రులు: సయ్యద్‌ సాదిక్‌ బీ, సయ్యద్‌ ఫర్బుద్దీన్‌. కలం పేరు: చందు. చదువు: బి.ఎ., బి.ఎల్‌. ఉద్యోగం: రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖలో ఉద్యోగం ఐచ్ఛిక విరమణ తరువాత మానవ హక్కుల ఉద్యామకారుడిగా, రచయితగా స్థిరపడ్డారు.

రచనా వ్యాసంగము సవరించు

1975లో 'జనపథం' పత్రికలో తొలి రచన ప్రచురితం. అనంతపురం జిల్లా ప్ర జ లు, ప్ర దానంగా రైతాంగ సమస్యలను విశ్లేషిస్తూ పరిశోధానాత్మక వ్యాసాలు వివిధా పత్రికలలో ప్రచురితం అయ్యాయి. ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ఉద్యమ పత్రికలకు రచయితగా చేయూత నిచ్చారు.

రచనలు సవరించు

1. ఆరుగాలం, 2. అనంతపురం నీటి వనరులు మొదలగు వాటి మీద రచనలు చేశారు.

మూలాలు సవరించు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 56

మూలాల జాబితా సవరించు


అక్షర శిల్పులు
అజ్మతుల్లాచాంద్‌ బాషా పిబుడన్‌ సాహెబ్‌ షేక్‌బిందే అలీ సయ్యద్‌బషీరుద్దీన్‌ ముహమ్మద్‌షేక్‌ మహబూబ్ బాషబాషా షేక్‌బాషా ఎస్‌.ఎంషేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరుషేక్ ఖాదర్‌బాషాసయ్యద్‌ హుసేన్‌ బాషాషేక్‌ బడే సాహెబ్‌, గుంటూరుషేక్‌ బడేసాహెబ్‌షేక్‌ బాబూజీ