మేస్త్రీ (2009 సినిమా)

(మేస్త్రీ నుండి దారిమార్పు చెందింది)

మేస్త్రీ 2009 మార్చి 12న విడుదలైన తెలుగు భాషా రాజకీయ నాటక చిత్రం. సౌభాగ్య ఫిలింస్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. దాసరి నారాయణరావు, మోహన్ బాబు, శ్రీహరి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

మేస్త్రీ
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం సురేష్ కృష్ణ
కథ దాసరి నారాయణరావు
చిత్రానువాదం దాసరి నారాయణరావు
తారాగణం మోహన్ బాబు, చంద్రమోహన్, దాసరి నారాయణరావు, గిరిబాబు, శ్రీహరి, హేమాచౌదరి, సాయాజీ షిండే
నిర్మాణ సంస్థ సౌభాగ్య ఫిల్మ్స్
విడుదల తేదీ 12 మార్చి 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఉత్తమ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ , నంది పురస్కారం

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • దర్శకత్వం: సురేష్ కృష్ణ
  • నిర్మాత: కె.రామకృష్ణ ప్రసాద్

మూలాలు సవరించు

  1. "Mestri (2009)". Indiancine.ma. Retrieved 2021-06-07.

బయటి లంకెలు సవరించు