రౌడీ ఎమ్ ఎల్ ఏ 1994 జూన్ 30న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రత్న శేఖర్ ప్రొడక్షన్స్ పతకం కింద .ఎస్. శంకర్, ఎస్.ఎస్.రావు లు నిర్మించిన ఈ సినిమాకు సి.హెచ్.వెంకట్ సంగీతాన్నందించాడు.[1] రాజ్ కుమార్, రీతూపర్ణ, కాస్ట్యూమ్‌ కృష్ణ, జయలలిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.

రౌడీ ఎమ్.ఎల్.ఎ.
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం సిహెచ్.వెంకట్
తారాగణం కాస్ట్యూమ్‌ కృష్ణ,
జయలలిత
సంగీతం మాధవపెద్ది సురేష్
నిర్మాణ సంస్థ రత్నకేసర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

  • ఒంగోలు, గుంటూరు మధ్యన...
  • సిరిమల్లె శాంతికి
  • వాన వాన వరదొచ్చే...

మూలాలు మార్చు

  1. "Rowdi M L A (1994)". Indiancine.ma. Retrieved 2022-12-01.