లక్ష్మీదేవిపల్లి మండలం
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మండలం
లక్ష్మీదేవిపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, చెందిన మండలం.[1]
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.సవరించు
లోగడ లక్ష్మీదేవిపల్లి గ్రామం ఖమ్మం జిల్లా,కొత్తగూడెం మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లక్ష్మీదేవిపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+8 (తొమ్మిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]
మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-04.