వరదప్పనాయుడు పేట

వరదప్పనాయుడు పేట తిరుపతి జిల్లా, పాకాల మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం.ప్రముఖ సాహితీవేత్త సాకం నాగరాజ ఈ గ్రామస్తులే.

వరదప్పనాయుడు పేట
—  రెవెన్యూయేతర గ్రామం  —
వరదప్పనాయుడు పేట is located in Andhra Pradesh
వరదప్పనాయుడు పేట
వరదప్పనాయుడు పేట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°32′13″N 79°04′25″E / 13.537070°N 79.073657°E / 13.537070; 79.073657
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం పాకాల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,065
 - పురుషుల 1,525
 - స్త్రీల 1,540
 - గృహాల సంఖ్య 740
పిన్ కోడ్ 517112
ఎస్.టి.డి కోడ్

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

గతంలో వరదప్ప నాయుడు అనే ఒక పెద్దమనిషి వుండేవాడు. అతని పేరున ఈగ్రామం వెలసినది.

విద్యా సౌకర్యాలు మార్చు

ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.

 
పాఠశాల

రవాణా సౌకర్యాలు మార్చు

ఈ గ్రామం కల్లూరు .... కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు మీద ఉంది. బస్సు సౌకర్యము లేదు.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు మార్చు

ఈ గ్రామంలో పురతానమైన శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయము ఉంది.

ప్రధాన పంటలు మార్చు

వరి, వేరుశనగ, మామిడి, కూరగాయలు ప్రధాన పంటలు.

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయము ప్రధాన వృత్తి.

ప్రముఖులు (నాడు/నేడు) మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు