విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గం

విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విరుదునగర్, మదురై జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]

విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గం
Existence2009–ప్రస్తుతం
Reservationజనరల్
Stateతమిళనాడు
Total Electors1,504,256
Assembly Constituencies06

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం రిజర్వ్ జిల్లా
195 తిరుపరంకుండ్రం జనరల్ మధురై
196 తిరుమంగళం జనరల్ మధురై
204 సత్తూరు జనరల్ విరుదునగర్
205 శివకాశి జనరల్ విరుదునగర్
206 విరుదునగర్ జనరల్ విరుదునగర్
207 అరుప్పుక్కోట్టై జనరల్ విరుదునగర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

నం. పేరు పదవీకాలం లోక్‌సభ రాజకీయ పార్టీ
నుండి వరకు
1 బి. మాణికం ఠాగూర్ 2009 జూన్ 1 2014 మే 18 15వ కాంగ్రెస్
2 T. రాధాకృష్ణన్ 2014 జూన్ 4 2019 మే 24 16వ ఏఐఏడీఎంకే
3 బి. మాణికం ఠాగూర్[2] 2019 జూన్ 18 ప్రస్తుతం 17వ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.