శనివారపుపేట
ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలం లోని జనగణన పట్టణం
(శనివారపు పేట నుండి దారిమార్పు చెందింది)
శనివారపుపేట, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలానికి చెందిన గ్రామం.[1].
శనివారపుపేట | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | ఏలూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 8,142 |
- పురుషులు | 4,112 |
- స్త్రీలు | 4,030 |
- గృహాల సంఖ్య | 2,114 |
పిన్ కోడ్ | 534002 |
ఎస్.టి.డి కోడ్ |
ఏలూరు నుండి ముసునూరు మీదుగా నూజివీడు వెళ్ళేమార్గంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం దాదాపు ఏలూరు నగరంలో కలిసిపోయింది. ఈ గ్రామ జనాభా సుమారు 8000 (2001 జనాభా లెఖ్ఖల ప్రకారం) గ్రామం శివారులలోని పొలాలలో వరి, కొబ్బరి, కూరగాయలు ప్రధానమైన పంటలు. గ్రామంలో చెన్నకేశవ స్వామి, రామ లింగేశ్వర స్వామి వార్ల దేవాలయం ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయం చిన్న తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉంది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తయినది, వివిధ పురాణ గాథలు చక్కని శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 8,142 - పురుషుల సంఖ్య 4,112 - స్త్రీల సంఖ్య 4,030 - గృహాల సంఖ్య 2,114
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7456.[1] ఇందులో పురుషుల సంఖ్య 3812, మహిళల సంఖ్య 3644, గ్రామంలో నివాస గృహాలు 1742 ఉన్నాయి.
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2013-11-22.