శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము రెండు మండలాలు పూర్తిగాను, కూకట్పల్లిలోని కొన్ని వార్డులు ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.[1]
ఈ నియోజకవర్గంలోని మండలాలుసవరించు
- శేరిలింగంపల్లి
- బాలానగర్
- కూకట్పల్లిలోని 4 వార్డులు
నియోజకవర్గపు గణాంకాలుసవరించు
ఎన్నికైన శాసనసభ్యులుసవరించు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 ఎం.భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీ మువ్వా సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ 2014 అరికెపూడి గాంధీ తెలుగుదేశం పార్టీ కె.శంకర్ గౌడ్ తె.రా.స 2018 అరికెపూడి గాంధీ టిఆర్ఎస్ వీ.ఆనంద ప్రసాద్ టీడీపీ
2009 ఎన్నికలుసవరించు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.బీంరావు పోటీ చేస్తున్నాడు.[3]