సత్య సాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషను
సత్య సాయి ప్రశాంతి నిలయం (స్టేషన్ కోడ్: ఎస్ఎస్పిఎన్) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తికు ప్రధాన రైల్వే స్టేషను. పుట్టపర్తి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, సత్య సాయి బాబా యొక్క ఆశ్రమం యొక్క స్థానం. ఈ స్టేషను సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క బెంగుళూరు రైల్వే డివిజను నిర్వహిస్తుంది. ఈ రైల్వే స్టేషనుకు 4 ప్లాట్ఫారాలు ఉన్నాయి.[1] ఈ స్టేషను ధర్మవరం, పెనుకొండ లను అనుసంధానం చేస్తుంది.
సత్య సాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
![]() ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 1 | |
General information | |
Location | పుట్టపర్తి, ఆంధ్రప్రదేశ్, భారత దేశము |
Elevation | 800 మీ |
Owned by | భారతీయ రైల్వేలు |
Line(s) | గుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము |
Construction | |
Parking | ఉంది |
Other information | |
Status | పనిచేస్తున్నది |
Station code | SSPN |
Fare zone | సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ |
History | |
Electrified | అవును |
పనితీరు , ఆదాయాలు
మార్చుఈ క్రింద పట్టిక సంవత్సరం వారీగా స్టేషను యొక్క ప్రయాణీకుల ఆదాయాలు చూపిస్తుంది.
సంవత్సరం | ఆదాయాలు (లక్షల్లో) |
---|---|
2011-12 | 910.69 |
2012–13 | 1013 |
2013–14 | 1283 |
2014–15 | 1482 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "SSPN/Sathya Sai Prasanthi Nilayam". IndiaRail.info.
వికీమీడియా కామన్స్లో Sathya Sai Prasanthi Nilayam railway stationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.