సైదాపురం(కంభం)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

సైదాపురం ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకంభం మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523370 Edit this on Wikidata


ప్రధాన పంటలు మార్చు

వరి. అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

ఈ గ్రామం గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు గారి స్వగ్రామం.

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామానికి చెందిన కుందా భాస్కర్, ప్రమీల దంపతుల కుమారుడు ప్రదీప్, ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ (I.R.A.S) కు ఎంపికైనారు. 2014లో యు.పి.ఎస్.సి. (U.P.S.C) నిర్వహించిన సివిల్స్ పరీక్షలలో ఉత్తీర్ణులై ఈయన ఈ అర్హత సాధించారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు