సైదాపురం(కంభం)
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
సైదాపురం ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కంభం మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
Area code | +91 ( | )
పిన్కోడ్ | 523370 |
ప్రధాన పంటలు మార్చు
వరి. అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు మార్చు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు మార్చు
ఈ గ్రామం గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు గారి స్వగ్రామం.
గ్రామ విశేషాలు మార్చు
ఈ గ్రామానికి చెందిన కుందా భాస్కర్, ప్రమీల దంపతుల కుమారుడు ప్రదీప్, ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ (I.R.A.S) కు ఎంపికైనారు. 2014లో యు.పి.ఎస్.సి. (U.P.S.C) నిర్వహించిన సివిల్స్ పరీక్షలలో ఉత్తీర్ణులై ఈయన ఈ అర్హత సాధించారు.
మూలాలు మార్చు
వెలుపలి లింకులు మార్చు
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |