అందరివాడు
అందరివాడు 2005 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, టబు, రిమీ సేన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అంధించారు
అందరివాడు | |
---|---|
![]() | |
దర్శకత్వం | శ్రీను వైట్ల |
తారాగణం | చిరంజీవి, టబు, రిమీ సేన్, ప్రకాష్ రాజ్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | దేవి శ్రీప్రసాద్ |
విడుదల తేదీ | June 4, 2005 |
భాష | తెలుగు |
కథ
మార్చుగోవిందరాజులు (చిరంజీవి) అనే ఒక మేస్త్రికి కి సిద్ధార్థ్ (చిరంజీవి) అనే కుమారుడు ఉంటాడు. సిద్ధార్థ్ కి చిన్నతనంలోనే తల్లి మరణిస్తే గోవిందరాజులు తన కొడుకు కోసం మళ్ళీ పెళ్ళి చేసుకుండా అతన్ని ప్రేమగా పెంచుతాడు. సిద్ధార్థ్ ఒక టీవీ చానల్ లో రిపోర్టరుగా పనిచేస్తుంటాడు. తన కోసం జీవితాంతం కష్టపడ్డ తన తండ్రికి మళ్ళీ పెళ్ళి చేయాలని సిద్ధార్థ్ ప్రయత్నిస్తుంటే గోవిందరాజులు కావాలనే అవన్నీ చెడగొడుతుంటాడు. ముందు తన కుమారుడికి పెళ్ళి చేయాలని చూస్తుంటాడు.
తారాగణం
మార్చు- గోవిందరాజులు/సిద్ధార్థ్ గా చిరంజీవి(ద్విపాత్రాభినయం)
- టబు
- రిమీ సేన్
- ప్రకాష్ రాజ్
- ప్రదీప్ రావత్
- కృష్ణ భగవాన్
- సునీల్
- బ్రహ్మానందం
- ఎం. ఎస్. నారాయణ
- వేణుమాధవ్
- లక్ష్మీపతి
- కొండవలస లక్ష్మణరావు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- కైకాల సత్యనారాయణ
- అనంత్
- రక్షిత
- పరుచూరి వెంకటేశ్వరరావు
- చంద్రమోహన్
- హేమ
- వజ్జా వెంకటగిరిధర్
- మధుషాలిని
- హరీష్ శంకర్
- సుహాసిని
- సుమిత్ర
- రాఘవలారెన్స్
- మాస్టర్ సజ్జా తేజ .
పాటల జాబితా
మార్చు- పడుచు బంగరమా , గానం: మల్లిఖార్జున్, సుమంగళి
- అమ్మమ్మ నీ మీసం , గానం: కల్పన, ఉదిత్ నారాయణ
- కొడేకూర చిల్లు గారే, గానం: జస్సై గిఫ్ట్, మాలతి లక్ష్మణ్
- అందరివాడు , గానం: అంద్రే జెరమీయా,
- ఒకటీ రెండు మూడూ, గానం: శంకర్ మహదేవన్, గ్రేస్ కరునై
- ఎఫ్ టీ వీ .ఫిగరల్లే , గానం: కె కె.సునీత, సారథి.
సాంకేతిక బృందం
మార్చు- దర్శకత్వం: శ్రీను వైట్ల
- సంగీతం: దేవి శ్రీప్రసాద్
- పాటలు: సాహితి,చంద్రబోస్, అనంత శ్రీరామ్
- నేపథ్య గానం: సుమంగళి, కల్పన, కె.కె.సునీత, మల్లికార్జున్, ఉదిత్ నారాయణ, జెస్సీగిఫ్ట్, మాలతి లక్ష్మణ్, సారధి
- మాటలు: కోన వెంకట్
- ఫోటోగ్రఫీ: కబీర్ లాల్
- కళ: అశోక్
- కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్
- నిర్మాత: అల్లు అరవింద్
- నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్
- విడుదల:04:06:2005.