అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం

భారత రాష్ట్ర ప్రభుత్వం

అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, దీనిని GoAR అని సంక్షిప్తీకరించబడింది. ఇది భారతదేశం లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ, శాసన శాఖలను కలిగి ఉంటాయి.

అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం
ప్రభుత్వ స్థానంఇటానగర్
చట్ట వ్యవస్థ
అసెంబ్లీ
స్పీకర్పసాంగ్ దోర్జీ సోనా
డిప్యూటీ స్పీకర్తుమ్కే బాగ్రా
అసెంబ్లీలో సభ్యులు60
కార్యనిర్వహణ వ్యవస్థ
గవర్నరుకైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
ముఖ్యమంత్రిపెమా ఖండు
ఉపముఖ్యమంత్రిచౌనా మే
న్యాయవ్యవస్థ
హై కోర్టుఇటానగర్ శాశ్వత బెంచ్, గౌహతి హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తివిజయ్ బిష్ణోయ్

భారతదేశం లోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాధినేత గవర్నర్, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతిచే నియమింపబడతారు. గవర్నర్ పదవి కార్యాలయం చాలా వరకు ఉత్సవంగా ఉంటుంది. ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రికే కార్యనిర్వాహక అధికారాలు చాలా వరకు ఉంటాయి. ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ, సెక్రటేరియట్ ఉన్నాయి. గౌహతి హైకోర్టు, నహర్లాగన్‌లోని ఇటానగర్ శాశ్వతబెంచ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పన్నమయ్యే కేసులకు సంబంధించి అధికారపరిధిని, అధికారాలను ఉపయోగిస్తుంది. [1]

ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఏకసభ్యంగా ఉంది. ఇందులో 60 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. శాసనసభను ఏదేని పరిస్థితులలో రద్దుచేయకపోతే దాని పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది.

ఇది కూడ చూడు

మార్చు

ప్రస్తావనలు

మార్చు
  1. "Itanagar Permanent Bench". The Gauhati High Court. Government of India. Retrieved 2008-05-12.

వెలుపలి లంకెలు

మార్చు