ఆజాద్
2000 సినిమా
ఆజాద్ 2000లో తిరుపతి స్వామి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. నాగార్జున, సౌందర్య, శిల్పాశెట్టి ఇందులో ప్రధాన పాత్రధారులు.
ఆజాద్ (2000 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | తిరుపతి స్వామి |
తారాగణం | నాగార్జున, శిల్పాశెట్టి, సౌందర్య |
సంగీతం | మణి శర్మ |
నిర్మాణ సంస్థ | వైజయంతి మూవీస్ |
భాష | తెలుగు |
కథసవరించు
నాగార్జున సౌందర్య ప్రేమించుకుంటారు
నటవర్గంసవరించు
సాంకేతికవర్గంసవరించు
- దర్శకుడు: తిరుపతి స్వామి
- సంగీతం: మణి శర్మ
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి,సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, ఓరుగంటి ధర్మతేజ
- నేపథ్యగాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,హరిహరన్,చిత్ర,అభిజీత్,ఉదిత్ నారాయణ్,సుఖ్వీందర్,మహాలక్ష్మి,వసుంధరాదాస్
- నిర్మాత: సి.అశ్వినీదత్
పాటలుసవరించు
- కల అనుకో కల అనుకో నాలో ప్రేమా...
మూలాలుసవరించు
- ↑ తెలుగు న్యూస్ 18, సినిమాలు (15 May 2020). "శిల్పాశెట్టి తెలుగులో చేసిన సినిమాలు ఇవే." www.telugu.news18.com. Retrieved 22 June 2020.